నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్... India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్... India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..!

National Highway: ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా... రూ.4200 కోట్లతో! ఆ ఆరు జిల్లాల మీదుగా!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడి వరకు సాగే నేషనల్ హైవే 216ను నాలుగు లైన్లుగా అ

Published : 2025-08-14 07:02:00
Housing Permissions: ఏపీలో పేదలకు పండగలాంటి వార్త! ఇంట్లో కూర్చునే రూపాయి కడితే చాలు... త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడి వరకు సాగే నేషనల్ హైవే 216ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ఈ హైవే మొత్తం పొడవు సుమారు 250 కిలోమీటర్లు, ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట నుంచి మొదలై బాపట్ల, మచిలీపట్నం, నరసాపురం, అమలాపురం మీదుగా కత్తిపూడి వరకు కొనసాగుతుంది.

Bus Depots: రాష్ట్రంలో కొత్తగా 3 బస్సు డిపోలు...ఈ ప్రాంతాల్లోనే! ట్రాఫిక్ రద్దీకి చెక్!

ఈ రహదారి బ్రిటీష్ కాలం నాటి తీరప్రాంత రోడ్డును విస్తరించి 2015లో జాతీయ రహదారి హోదా కల్పించారు. 2023 నాటికి ఉన్న రెండు లైన్ల రహదారి పనులు పూర్తయ్యాయి. ఇది నేషనల్ హైవే 16కు ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తోంది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ వైపు ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు వాహనాలను ఈ మార్గం వైపు మళ్లిస్తున్నారు. కోస్తా తీర ప్రాంత ప్రజలకు ఇది అత్యంత సౌకర్యవంతమైన రహదారిగా మారింది.

APPSC Jobs: ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్.. 3 శాఖల్లో ఉద్యోగాలివే! దరఖాస్తు వివరాలు!

NHAI ఈ హైవే విస్తరణను నాలుగు దశల్లో చేయాలని నిర్ణయించింది. మొదటి భాగం ఒంగోలు నుంచి బాపట్ల వరకు, రెండో భాగం బాపట్ల నుంచి పెడన వరకు, మూడో భాగం పెడన నుంచి లక్ష్మీపురం వరకు, చివరి భాగం లక్ష్మీపురం నుంచి కత్తిపూడి వరకు ఉంటుంది. మొదటి దశలో లక్ష్మీపురం–పెడన భాగం పనుల కోసం రూ.4,200 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పనుల్లో భూసేకరణ, రోడ్డు విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం వంటి కార్యక్రమాలు ఉంటాయి.

Indian Passport: మరింత బలపడిన ఇండియన్ పాస్ పోర్ట్! కొత్తగా ఈ దేశానికి కూడా! వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లొచ్చు అంటే?

అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో లోసరి నుంచి చించినాడ వరకు రహదారి పనులు కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతున్నాయి. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇంకా పెండింగ్‌లో ఉంది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి సీతారాంపురం వరకు బైపాస్ రహదారి ప్రతిపాదించారు. ఇందులో రాజుల్లంక–రామేశ్వరం మధ్య వంతెన నిర్మాణం కూడా ఉంది. భూసేకరణ పూర్తయినా, సుప్రీంకోర్టులో ఒక రైతు దాఖలు చేసిన కేసు కారణంగా వంతెన మరియు రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

Free Wi-fi: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! స్టేషన్ల లో ఫ్రీ వైఫై.. ఎలా వాడుకోవాలంటే!

ఈ బైపాస్ రహదారి కొత్తగా ప్రతిపాదించిన నాలుగు లైన్ల హైవే మార్గంలో వస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించగానే వశిష్ఠ వారధి సహా ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో న్యాయపరమైన అడ్డంకులు తొలగితే, హైవే విస్తరణ పనులు వేగంగా సాగుతాయని అంచనా.

Sariya Waterfalls: జలపాతం వద్ద ఇరుకున్న 36 మంది పర్యాటకులు! ఒక క్షణం ఆలస్యం అయితే ఏమయ్యేదో…

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, కోస్తా తీరప్రాంత రవాణా మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ముఖ్యంగా ఒంగోలు–కాకినాడ మధ్య సరకు రవాణా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అదనంగా, హైవే నాలుగు లైన్లుగా మారడం వల్ల రోడ్డు భద్రత, ట్రాఫిక్ ప్రవాహం, ఆర్థిక చట్రం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Rammohan Naidu: ఢిల్లీ వెళ్లాల్సిన విమానం చెన్నైకి ఎందుకు మళ్లింది? ఎంపీల ఫిర్యాదు హాట్‌టాపిక్!
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా ఏపీలోనే.. రూ.750 కోట్ల పెట్టుబడితో!
AI Technology: రాబోయే రోజుల్లో వారానికి ఐదు రోజులు సెలవు! ప్రపంచ మేధావులు!
India: భారతదేశం మరో ముందడుగు.. అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ!
Nagarjuna Saagar: వరదతో ఉప్పొంగిన సాగర్…! గేట్ల ఎత్తివేతతో కింద ప్రాంతాలకు హెచ్చరిక!
10 km National Flag :దేశంలోనే మొదటిసారి... అక్కడ 10 కిలోమీటర్ల జాతీయ పతాక ప్రదర్శన!
ED Office: ఈడీ ముందుకు మరో టాలీవుడ్ ప్రముఖురాలు.. బెట్టింగ్ యాప్ కేసులో బిగ్గరవుతున్న ఉచ్చు!

Spotlight

Read More →