Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

Ration Shops: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..! ఇక బియ్యం తో పాటు అన్ని సరుకులు ఒకేచోట..!

 రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సదుపాయం అందిస్తోంది. ఇప్పటివరకు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే తెరిచి ఉండే రేషన్ షాపులను ఇకపై రో

Published : 2025-10-11 14:39:00
షాంకింగ్ ఉంది... అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్ పై పీ. చిదంబరం వ్యాఖ్యలు !

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సదుపాయం అందిస్తోంది. ఇప్పటివరకు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే తెరిచి ఉండే రేషన్ షాపులను ఇకపై రోజుకు 12 గంటల పాటు అందుబాటులో ఉంచే నిర్ణయం తీసుకుంది. మొదట దశలో ఈ ప్రాజెక్టును తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ మార్పుతో, రేషన్ షాపులు కేవలం ధాన్యం పంపిణీ కేంద్రాలుగానే కాకుండా, నిత్యావసర వస్తువులు అందించే మినీ మాల్స్‌గా రూపాంతరం చెందనున్నాయి.

Fee Deadline: ఏపీ ఇంటర్ ఫీజు గడువును పొడిగింపు..! ఫస్ట్ & సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

ప్రస్తుతం రేషన్ దుకాణాలు నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. కానీ కొత్త విధానం ప్రకారం, ఈ దుకాణాలు రోజంతా 12 గంటల పాటు తెరిచి ఉంచుతారు. ముఖ్యంగా తిరుపతిలోని 15 రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మినీ మాల్స్‌కు జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేయనున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపారు, "మేము ఇప్పటికే మినీ మాల్స్‌కి అనువైన దుకాణాలను గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం" అని.

ఆ చేపలు కోసం.. అక్కడి ప్రభుత్వం అంత ఖర్చు చేస్తుందా?

మినీ మాల్స్ రూపంలో రేషన్ షాపుల అభివృద్ధి వల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు లభించనున్నాయి. ఇప్పటివరకు రేషన్ డీలర్లు రోజులో కొద్దిసేపు మాత్రమే దుకాణం నిర్వహించేవారు. కానీ ఇప్పుడు వారు రోజంతా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. వారి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ మినీ మాల్స్‌లో రేషన్ బియ్యం తో పాటు, నూనె, పప్పులు, సబ్బులు, డిటర్జెంట్లు, కూరగాయలు వంటి అన్ని రకాల నిత్యావసర వస్తువులను విక్రయించే అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల డీలర్లకు అదనపు ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Google Doodle: గూగుల్ డూడిల్ ఉత్సవం! ఇడ్లీ కి గ్లోబల్ గుర్తింపు!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75 రేషన్ షాపులను పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తున్నారు. ప్రతి నగరంలో 15 చొప్పున ఈ మార్పులు మొదటగా అమల్లోకి రానున్నాయి. ప్రజల స్పందన సానుకూలంగా ఉంటే, భవిష్యత్తులో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మినీ మాల్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యం, డీలర్లకు అదనపు ఆదాయం, రేషన్ వ్యవస్థలో ఆధునీకరణ – మూడు లక్ష్యాలను సాధించనుంది.

Indigo flight: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..! పైలట్ అప్రమత్తతతో..!
ఆ ప్రాంతాన్ని డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దే లోకేష్ ప్లాన్! రూ.1,500 కోట్లతో ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌.. అక్కడే ఫిక్స్!
Modi: ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఉదయం 7.50కి ఢిల్లీ నుండి!
Rishab Shetty: రికార్డుల వేటలో రిషబ్ శెట్టి! బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న కాంతారా ఛాప్టర్1 !
Education: చదువు మధ్యలో మానేసిన వారికి మరో అవకాశం..! ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పథకం..!
Happy Nest: హ్యాపీ నెస్ట్ నిర్మాణం ఊపందుకుంది.. 12 టవర్లలో 1200 ఫ్లాట్లు!

Spotlight

Read More →