Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…!

Vizag Investment: విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ యూనిట్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ — రూ.50.60 కోట్ల పెట్టుబడి, 567 ఉద్యోగాలు..!!

విశాఖపట్నంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలోని నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్–2లో నాన్ రెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న

Published : 2025-12-12 13:46:00
Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన!

విశాఖపట్నంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలోని నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్–2లో నాన్ రెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న కొత్త యూనిట్‌కు విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ప్రాంగణానికి చేరుకున్న లోకేష్‌ను కంపెనీ ప్రతినిధులు సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగినది. 

టెక్ ప్రపంచంలో కలకలం.. సిలికాన్ వ్యాలీ భారతీయులే లక్ష్యం! హెచ్-1బీ విధానంపై మార్క్ మిచెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు, విశాఖపట్నం పరిశ్రమల హబ్‌గా ఎదుగుతున్న దిశలో ఈ సంస్థ రాక మరో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. నాన్ రెల్ టెక్నాలజీస్ మొత్తం ₹50.60 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను నెలకొల్పనుండగా, ఇది పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత 567 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా నూతన టెక్నాలజీల ఆధారంగా పనిచేసే ఈ సంస్థ యువతకు నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అందించనుందని అధికారులు పేర్కొన్నారు. 

భలే ఛాన్స్.. తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్.. IRCTC ప్రత్యేక ప్యాకేజీ! 11 రోజులు, 10 రాత్రులు..

విశాఖలో పరిశ్రమల వాతావరణం వేగంగా మెరుగుపడుతోందని, అందుకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు కారణమని మంత్రి లోకేష్ అన్నారు. నాన్ రెల్ టెక్నాలజీస్ యాజమాన్యం మంత్రి లోకేష్‌కు ప్రాజెక్టు వివరాలను తెలియజేసి, ఉత్పత్తి విభాగాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సమగ్రంగా వివరించారు. కంపెనీ స్థాపనతో ప్రాంతంలో సహాయక రంగాలు కూడా పుంజుకునే అవకాశం ఉందని ఎండీ వినయ్ బాబు మేక మరియు సీఈఓ పవన్ కుమార్ సామినేని పేర్కొన్నారు. త్వరలో నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, యూనిట్‌ను దశలవారీగా ఆపరేషన్లలోకి తీసుకురావాలని వారు వెల్లడించారు.

Gold and silver: బంగారం వెండి రేట్లకు రెక్కలు.. హైదరాబాద్‌లో భారీ పెరుగుదల!

ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు హాజరై సంస్థ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు.

చరిత్రలోనే తొలిసారిగా కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే.. వచ్చే వారం ఆర్‌బీఐ!

పెట్టుబడులను ప్రోత్సహించే అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పాలన వలన ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలకు ప్రాధాన్యత గల రాష్ట్రంగా తిరిగి వెలుగొందుతోందని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ప్రత్యేకంగా ఐటీ, నాన్ ఐటీ రంగాల్లో పెద్దఎత్తున అవకాశాలను సృష్టిస్తున్నదని, ఈ ప్రాజెక్టు అదే దిశలో కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.

ఐటీ వెలుగులు.. కాగ్నిజెంట్ సహా తొమ్మిది కంపెనీలకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన.! రాబోయే మూడేళ్లలో..

నూతన పరిశ్రమలు రావడం వలన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, నగర ఆర్థిక వ్యవస్థకు కూడా అదనపు ఊపిరి లభించనుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభివృద్ధి దిశగా తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Andhra Pradesh Rural Roads: గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్‌కు మంత్రుల కృతజ్ఞతలు.. 26 జిల్లాల్లో 1,299 రోడ్ల పటిష్టతకు ఆమోదం..!!
US Visa Rules: అమెరికా వీసా కావాలా? అయితే ప్రెగ్నెంట్ కాదని నిరూపించుకోవాల్సిందే!
Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష!
Srinu Madhuri: పార్టీ వివాదం.. మాకు సంబంధం లేదు.. అంటున్న శ్రీను, మాధురి!
Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!!
OpenAI: ఏఐ పోటీలో వేగం పెంచిన ఓపెన్‌ఏఐ… గూగుల్‌కు సవాల్ గా కొత్త మోడల్ విడుదల!!

Spotlight

Read More →