Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం!

Liquor: మద్యం లైసెన్స్‌ల గడువు వివాదం..! టెండర్‌ గడువు పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

 తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపుపై ఏర్పడిన వివాదానికి సంబంధించి హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఎక్సైజ్‌శాఖ 202

Published : 2025-10-26 09:26:00
Tirumala: టీటీడీ తాజా సమాచారం! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 14 గంటల సమయం!

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపుపై ఏర్పడిన వివాదానికి సంబంధించి హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఎక్సైజ్‌శాఖ 2025–29 లైసెన్స్ కాలానికి మద్యం షాపుల కోసం దరఖాస్తులు స్వీకరించగా, ఆ గడువును అక్టోబర్‌ 18 నుంచి 23 వరకు పెంచిన నేపథ్యంలో పలువురు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. వారు గడువు పొడిగింపు చట్టవిరుద్ధమని, ఇది ఇప్పటికే దరఖాస్తు చేసిన వారిని నష్టపరుస్తుందని వాదించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్. తుకారాంజీ ధర్మాసనం శనివారం విచారణ జరిపి తుది తీర్పును రిజర్వు చేసింది.

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

అయితే, హైకోర్టు లాటరీ ప్రక్రియను నిలిపివేయమని పిటిషనర్లు కోరిన అభ్యర్థనను తిరస్కరించింది. గడువు పెంపు అనంతరం — అంటే అక్టోబర్‌ 19 నుండి 23 వరకు వచ్చిన దరఖాస్తుల భవిష్యత్తు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే, కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆ దరఖాస్తుల చెల్లుబాటు అనిశ్చితిలోనే ఉంటుంది. ఈ నిర్ణయంతో ఎక్సైజ్ శాఖ తీసుకున్న చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెట్టుబడి ఆప్షన్స్‌..! లైఫ్‌ సైకిల్‌, బ్యాలెన్స్‌డ్‌ పథకాలకు ఆమోదం..!

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ — మద్యం విక్రయాలు, లైసెన్సులు పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబర్‌ 18న బీసీ సంఘాలు బంద్‌ నిర్వహించడం వల్ల అనేకమందికి దరఖాస్తు చేసే అవకాశం దొరకలేదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గడువును పెంచామని తెలిపారు. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మాత్రమేనని, దురుద్దేశంతో కోర్టు వద్దకు వచ్చిన పిటిషనర్ల వాదనలు అర్థరహితమని ఆయన అన్నారు.

అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం – రూ.200 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

ఇక పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ మాట్లాడుతూ — గడువు పెంపు 2012 ఎక్సైజ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తు కోసం రూ.3 లక్షల నాన్‌-రిఫండబుల్‌ ఫీజు చెల్లించాల్సి వస్తుందని, గడువు పెంచడం వల్ల దరఖాస్తుల సంఖ్య పెరిగి, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి లాటరీలో గెలిచే అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం — “గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా?” అనే అంశమే ఈ కేసులో ప్రధానమని వ్యాఖ్యానించింది. తదుపరి తీర్పును రిజర్వు చేస్తూ, ఆ దరఖాస్తులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!
National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!
మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!
ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!
రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!

Spotlight

Read More →