Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విశాఖపట్నం, శ్

Published : 2025-10-26 08:19:00
National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలను కలిపి 20 వేల ఎకరాల్లో “గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టును 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన.

మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!

మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు స్వయంగా ముందుకు వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు నాలుగు జిల్లాల కలెక్టర్లు భూసేకరణ పనులను వేగవంతం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో 3 నుండి 5 వేల ఎకరాలు, మిగతా భూమిని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి సేకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారులతో అనుసంధానం చేయడమే కాక, రోడ్లు, రైల్వేలు, పోర్టుల వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు.

ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!

విశాఖ ఎకనమిక్ జోన్ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన ఉద్దేశం విశాఖను దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడం. దీని కోసం నీతి ఆయోగ్ “విశాఖ ఎకనమిక్ రీజియన్ (VER)” పేరుతో ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 8 జిల్లాలు ఉంటాయి — విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. ప్రస్తుతం ఈ ప్రాంత జీడీపీ 49 బిలియన్ డాలర్లు కాగా, 2032 నాటికి దానిని 120 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!

ఈ ఎకనమిక్ జోన్ అభివృద్ధిలో నీతి ఆయోగ్ ఏడు ప్రధాన అంశాలపై దృష్టి సారించింది: పోర్టుల అభివృద్ధి, ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ సెంటర్లు, వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలు, టూరిజం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు మొదలైనవి. వీటి ద్వారా పెట్టుబడులను ఆకర్షించి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

Railway Lines: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో రైల్వే లైన్లపై కీలక ప్రకటన! రూ. 316 కోట్లతో...

మొత్తానికి, గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారనుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడులు విస్తృతంగా పెరిగి, ఆర్థికంగా రాష్ట్రం కొత్త దశలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు! ఖాతాదారులు తప్పక తెలుసుకోండి!
Kurnool incident: కర్నూలు ఘటనపై సోనూసూద్ స్పందన.. శివశంకర్ స్పాట్‌లోనే మృతి.. గాయాలతో ఎర్రిస్వామి భయంతో!
Express Ways: ప్రపంచంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు ఉన్న టాప్ 10 దేశాలు! ఆసియా నుండి..
Cyclone Holiday: ఏపీలో స్కూళ్లకు మూడు రోజుల సెలవులు! ఆ ప్రాంతాల వారికి రెడ్ అలెర్ట్!
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!

Spotlight

Read More →