Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ ఇదే లాస్ట్ చాన్స్! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేయడానికి కీలకమైన దశకు చేరుకుంది. ఆగస్టు 2వ తేదీ నుండి eligible రైతుల ఖాతాల్లో నిధులు

Published : 2025-07-30 11:09:00
Ration Cards: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే... అర్హులందరికీ త్వరలో!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని అమలు చేయడానికి కీలకమైన దశకు చేరుకుంది. ఆగస్టు 2వ తేదీ నుండి eligible రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలనే ఉద్దేశంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కోసం ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ (e-KYC) మరియు ఎన్సీపీఐ మ్యాపింగ్ (NCPI Mapping) పూర్తి చేసిన రైతులను అర్హులుగా గుర్తించారు. కానీ, ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికోసం ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు చివరి అవకాశం కల్పిస్తున్నారు.

Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఈ-కేవైసీ లేదా ఎన్సీపీఐ మ్యాపింగ్ చేయని సుమారు 68 వేల మంది రైతులకు మెసేజ్‌లు పంపించాలని ఆదేశించారు. రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలు (RBKs) ను సంప్రదించి తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన వివరాలను సమర్పించాల్సిన చివరి గడువు ఈ మూడు రోజులు మాత్రమే కావడంతో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను మరోసారి సమీక్షించాలని, గనుక వారు అర్హులు అయితే వారిని మళ్లీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను జూనియర్ అధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. రేపటి నుంచి కలెక్టర్ల సమావేశం నిర్వహించి తుది ఆదేశాలు ఇవ్వనున్నారు.

Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!

మొత్తంగా, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయాన్ని సమర్థవంతంగా అందించడానికి నిష్టతో పని చేస్తోంది. రైతులు ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకుని తమ డేటా అప్‌డేట్ చేసుకుంటే, నిధుల లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోరు.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!
Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!
Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!
CBN Singapore: నేటితో ముగియనున్న CBN సింగపూర్ పర్యటన.... అంతర్జాతీయ పెట్టుబడులు!

Spotlight

Read More →