కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు!

Smart Highway: రెండు రాష్ట్రాల మధ్య... డిజిటల్‌ సాంకేతికతతో హై సెక్యూరిటీ హైవే! ప్రతి కిలోమీటర్‌కు ఏఐ కెమెరా!

2025-10-27 08:30:00
బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–65 త్వరలోనే అత్యాధునిక హై సెక్యూరిటీ స్మార్ట్‌ హైవేగా మారబోతోంది. దేశవ్యాప్తంగా డిజిటల్‌ రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండగా, ఈ ప్రాజెక్టు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కీలకంగా మారనుంది. ఈ రహదారి మొత్తం 231.32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని కోసం సుమారు ₹10,391.53 కోట్ల వ్యయం అంచనా వేయబడింది.

Revenue Department: భూ కేటాయింపుల్లో కొత్త విధానం.. ఇక నుంచి వాటికి మాత్రమే! రెవెన్యూ శాఖ గ్రీన్ సిగ్నల్!

ఈ స్మార్ట్‌ రహదారిపై ప్రతి కిలోమీటర్‌కు ఒక ఏఐ ఆధారిత సీసీ కెమెరా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 231 కెమెరాలు రెండు వైపులా అమర్చబడి 24 గంటలూ రహదారిపై పర్యవేక్షణ చేస్తాయి. వీటిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేసి, రాష్ట్ర పోలీసు మరియు రవాణా శాఖల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు కనెక్ట్‌ చేయనున్నారు. ప్రమాదం లేదా రూల్స్‌ ఉల్లంఘన జరిగిన వెంటనే, వీడియోతో సహా సమాచారం సెంటర్‌కు చేరుతుంది. ఈ విధానం ద్వారా ట్రాఫిక్‌ నియంత్రణ సులభం అవడమే కాకుండా, ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.

District Reorganization: ఆ నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి! కృష్ణా జిల్లాలోకి చేర్చే యోచన!

అదనంగా, రహదారి భద్రత కోసం ఆర్‌సీసీ బారికేడ్లు, మెటల్‌ బీమ్స్‌, క్రాష్‌ బ్యారియర్స్‌ అమర్చబడతాయి. రాత్రి సమయంలో కాంతి కొరత లేకుండా సోలార్‌ వీధిదీపాలు ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ కాకుండా ప్రత్యేక డ్రెయినేజీ సిస్టమ్‌ నిర్మించనున్నారు. అలాగే రోడ్డును తిరిగి తవ్వకుండా ఉండేందుకు నీటి పైపులు, ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్లు, గ్యాస్‌ పైపులైన్లు ముందుగానే ఏర్పాటు చేయబడతాయి. ప్రమాదాలు తరచూ జరిగే 38 ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, 17 బ్లాక్‌స్పాట్‌ల వద్ద అండర్‌పాస్‌లు మరియు ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు.

తక్కువ ధరలో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం లుక్! 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో - డేటా సేఫ్‌గా ఉండాలంటే!

ఈ రహదారి వాణిజ్యపరంగానూ ఎంతో ప్రాముఖ్యం సంతరించుకోనుంది. 50 పారిశ్రామిక పార్కులు, నాలుగు ఆర్థిక కారిడార్లు, రెండు టెక్స్‌టైల్‌ క్లస్టర్లు, రెండు విమానాశ్రయాలు మరియు రెండు ప్రధాన రైల్వే స్టేషన్లను ఈ హైవే అనుసంధానిస్తుంది. దీని ద్వారా వ్యాపార రవాణా సులభతరం అవడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గట్టి బలాన్నిస్తుంది. రహదారి పూర్తయిన తరువాత ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు లబ్ధి పొందనున్నారు.

Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు సుమారు 43,742 వాహనాలు సంచరిస్తుండగా, 2048 నాటికి ఈ సంఖ్య 1.7 లక్షలకు పెరగనున్నట్లు అంచనా. రహదారి విస్తరణ పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, దేశంలోనే అత్యాధునిక హైవేలలో ఒకటిగా ఎన్‌హెచ్‌–65 నిలవనుంది.

మొంథా తుపాను ప్రభావం.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Cyclone: తుపాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో!
రూ.1,48,200 జీతంతో AIIMSలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !
LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!
Elevated Rail Corridor: దక్షిణ మధ్య రైల్వే కొత్త మెగా ప్రాజెక్టు! గంటకు 350కి.మీ వేగం... ఇక గంటన్నర లో హైదరాబాద్!

Spotlight

Read More →