Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..! సిలిండర్ కావాలంటే ఇది తప్పనిసరి.. జనవరి 31 డెడ్‌లైన్!

 వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ అలర్ట్ జారీ చేశాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్త

Published : 2026-01-13 07:13:00
Liquor: సంక్రాంతికి మందుబాబులకు షాక్..! ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా పెంపు..!

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ అలర్ట్ జారీ చేశాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఈకేవైసీ చేయని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రభుత్వం అందించే సబ్సిడీలు కూడా నిలిచిపోతాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.500 రాయితీ మొత్తం కూడా కట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఉజ్వల లబ్ధిదారులే కాకుండా సాధారణ వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

New Scheme: ఏపీలో వారికి సంక్రాంతికి బంపర్ ఆఫర్...! 5.7 లక్షల మందికి రూ.2653 కోట్ల విడుదల..!

వాస్తవానికి ఈ ఈకేవైసీ ప్రక్రియను కొంతకాలంగా అమలు చేస్తున్నప్పటికీ, ఇంకా చాలామంది వినియోగదారులు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఈ డెడ్‌లైన్‌లోపు ఈకేవైసీ పూర్తిచేయని వారు భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ రీఫిల్ పొందడంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. అలాగే బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యే సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వంట గ్యాస్ వినియోగదారులంతా చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

Musk says : డాక్టర్ చదువులు అవసరం లేదంటున్న మస్క్… కారణం ఇదే!

ఈకేవైసీ పూర్తి చేసుకోవడం చాలా సులభమని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ మెషిన్ ఉంటుంది. అందులో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వివరాలు ఇవ్వడం ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది. లేదా మీరు సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది. సందేహాలుంటే www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్ లేదా ఆయిల్ ఇండస్ట్రీ టోల్ ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రదించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం..

ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు తెలిపారు. కేంద్ర ఆయిల్ కంపెనీలు ఇప్పటికే ఇచ్చిన గడువు ముగిసిందని, చివరిసారిగా జనవరి 31 వరకు మాత్రమే అవకాశం ఇచ్చాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భద్రతాపరమైన అంశాలపైనా ఆయన కీలక సూచనలు చేశారు. నాణ్యత లేని స్థానిక రబ్బర్ ట్యూబులు వాడటం వల్ల గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయని, వినియోగదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర ఉన్న ట్యూబులనే వాడాలని సూచించారు. ఈకేవైసీతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు.. అభివృద్ధి పనుల జాతర - షెడ్యూల్ ఇదిగో!
సంక్రాంతి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి..!
Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే..
Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్!
Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు!
AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ!

Spotlight

Read More →