Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా? Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! Iran-Israel War: గల్ఫ్ నుంచి ఐరోపా వరకు పాకిన యుద్ధ జ్వాలలు - మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

New Scheme: ఏపీలో వారికి సంక్రాంతికి బంపర్ ఆఫర్...! 5.7 లక్షల మందికి రూ.2653 కోట్ల విడుదల..!

 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊ

Published : 2026-01-13 06:28:00
Musk says : డాక్టర్ చదువులు అవసరం లేదంటున్న మస్క్… కారణం ఇదే!

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరట కలిగించేలా ఆర్థిక శాఖ రూ.2,653 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 5.7 లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. పండుగ వేళ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఏ ఎరియర్స్‌తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వం సానుకూల సందేశం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం..

ఈ నిధుల విడుదలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, డీఏ ఎరియర్స్ చెల్లింపుల కోసం రూ.1,100 కోట్లు కేటాయించారు. అలాగే పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్ లీవ్స్ బకాయిల చెల్లింపుల కోసం రూ.110 కోట్లను మంజూరు చేశారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలు క్లియర్ కావడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పండుగ ఖర్చుల వేళ ఈ నిధులు అందుబాటులోకి రావడం ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారింది.

సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు.. అభివృద్ధి పనుల జాతర - షెడ్యూల్ ఇదిగో!

ఇదే సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల కింద చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సాస్కీ, ఈఏపీ, నాబార్డ్‌, సీఆర్‌ఐఎఫ్‌ వంటి పథకాలకు సంబంధించిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం మొత్తం రూ.1,243 కోట్లను విడుదల చేసింది. దీంతో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలని అధికారులు ఆశిస్తున్నారు.

సంక్రాంతి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి..!

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం ఇచ్చిన ఈ శుభవార్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పండుగ సమయంలోనే ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 ధర పెంపు అమలులోకి తీసుకొచ్చింది. అయితే రూ.99 ధర ఉన్న 180 ఎంఎల్ ఐఎంఎఫ్ఎల్, బీరు, వైన్, ఆర్‌టిడీలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు కానుక, మరోవైపు మద్యం ధరల పెంపుతో ప్రభుత్వం సమతుల్య నిర్ణయాలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే..
Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్!
Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు!
AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ!
Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్!
High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..!

Spotlight

Read More →