Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Students: విద్యార్థులకు శుభవార్త..! గురుకుల పాఠశాలల్లో కుటుంబంతో మాట్లాడే సౌకర్యం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించ

Published : 2025-09-08 09:36:00
Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. సిమెంట్, స్టీల్‌పై GST తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు పే ఫోన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 110 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో ఒక్కొక్కటికి ఆరు పే ఫోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రొద్దం గురుకుల పాఠశాలలో సోమవారం ఈ ప్రాజెక్టును బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ప్రారంభించనున్నారు.

Metro: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు బూస్ట్‌..! విశాఖ–విజయవాడ టెండర్ల గడువు పొడిగింపు!

ఈ గురుకుల పాఠశాలల్లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండటం వల్ల కొంతమంది విద్యార్థులు ఇంటి మీద మమకారం, బెంగతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం పే ఫోన్ ఆలోచనను తీసుకొచ్చింది. రోజుకు రెండు గంటల సమయం – ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట – విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేలా అవకాశం కల్పించారు. స్కూలు సౌకర్యాన్ని బట్టి ఈ సమయాన్ని మారుస్తారని అధికారులు తెలిపారు.

Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..! అసెంబ్లీ సమావేశాలకు ముందే..!

విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇస్తారు. వీటిని రీచార్జ్ చేసుకుని ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు సూచించిన నాలుగు నంబర్లకే కాల్ చేసే వెసులుబాటు ఉంటుంది. దుర్వినియోగం జరగకుండా ప్రతి పే ఫోన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో విద్యార్థులు కుటుంబంపై ఉన్న ఆందోళన తగ్గించి, చదువుపై మరింత దృష్టి పెట్టగలరని ప్రభుత్వం నమ్ముతోంది.

Jobs: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌..! IBలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!
NREGA Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త..! జీతాల కోసం రూ.1,668 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!
Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!
Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!
YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!
Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!

Spotlight

Read More →