Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Jobs Scam: ఉద్యోగ నియామకాలు, బదిలీల పేరుతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్తత.. రూ.366 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు సంస్థల ఆరోపణలు.!!

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ అవినీతి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో ఉద్యోగ నియామకాలు, బదిలీల పేరుతో వందల కో

2026-01-21 11:12:00
Digital Parliament: పార్లమెంటులో డిజిటల్ విప్లవం! వైకాపా ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు!

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ అవినీతి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో ఉద్యోగ నియామకాలు, బదిలీల పేరుతో వందల కోట్ల రూపాయల లంచాలు వసూలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా ఆధారాలతో బయటపెట్టింది. ఈ కేసులో ఏకంగా రాష్ట్ర మంత్రి కె.ఎన్. నెహ్రూ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చాలా వేగుతుంది.

గ్రీన్లాండ్ కోసం ట్రంప్ పంతం.. నాటో కూటమి చీలిక దిశగా అడుగులా?

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మున్సిపల్ శాఖలో పోస్టింగ్‌లు, ట్రాన్స్‌ఫర్లు ఇప్పించేందుకు ఒక్కో ఉద్యోగం కోసం రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లంచాలు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు దాదాపు 340 మంది అధికారులకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఈ మొత్తం కుంభకోణం విలువ సుమారు రూ.366 కోట్లుగా ఈడీ అంచనా వేస్తోంది. ఇది కేవలం బయటపడిన లావాదేవీలేనని, అసలు అవినీతి పరిమాణం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

AP Govt: ఏపీ ప్రజలకు సువర్ణావకాశం…! తక్కువ ఖర్చుతో ప్లాట్ రిజిస్ట్రేషన్… AP LRSలో చివరి ఛాన్స్!

దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కీలకమైన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ చాట్లలో ఉద్యోగ నియామకాలు, బదిలీల కోసం డబ్బు డిమాండ్ చేసిన వివరాలు స్పష్టంగా ఉన్నాయని సమాచారం. లంచాల రూపంలో వసూలు చేసిన సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లు, విదేశీ ఆస్తులు, విలాసవంతమైన ఖర్చులకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

AP Faremers: ఏపీ ఆ రైతులకు కాసుల పంట! టన్ను ధర రూ. 2 లక్షలు!

ఈ నేపథ్యంలో మంత్రి కె.ఎన్. నెహ్రూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అవినీతి నిరోధక శాఖకు ఈడీ అధికారిక లేఖ రాసింది. ఇప్పటికే గతంలో కూడా మున్సిపల్ శాఖకు సంబంధించిన టెండర్లు, నియామకాలపై అక్రమాలు జరిగాయని ఈడీ పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లోనే వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగి ఉండవచ్చని ఈడీ పేర్కొంది.

Chiranjeevis post : రికార్డులు వస్తాయి పోతాయి, మీ ప్రేమే నిలుస్తుంది.. చిరంజీవి పోస్ట్ వైరల్!

ఇప్పుడు తాజా ఆధారాలతో ఈడీ దూకుడు పెంచడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార డీఎంకే పార్టీ ఇది కేంద్ర దర్యాప్తు సంస్థల రాజకీయ కక్ష సాధింపు అని ఆరోపిస్తుండగా, విపక్షాలు మాత్రం ఆధారాలు ఉన్నాయంటే తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Liquor: జోగి రమేశ్‌కు ఊరటా? ఉత్కంఠా? కోర్టు తీర్పుతో కొత్త మలుపు!
Sell America: ట్రంప్ మొండి వైఖరి... ‘సెల్ అమెరికా’ వ్యూహంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు షాక్?
Viral News: పిజ్జా హట్ ప్రారంభించి నవ్వులపాలైన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్..!!
Praja Vedika: నేడు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
APNRT Tower: అమరావతిలో APNRT ఐకాన్ టవర్! ప్రత్యేక ఆకర్షణగా రివాల్వింగ్ రెస్టారెంట్ మరియు వరల్డ్ క్లాస్ నివాసాలు!

Spotlight

Read More →