HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!

 ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, ప్రజాప్రతినిధులు సమర్పించిన ప్రతిపాదనలపై ప్

Published : 2025-10-27 10:52:00
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, ప్రజాప్రతినిధులు సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన జరిపింది. ఈ నేపథ్యంలో, జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. సుమారు 200కి పైగా వినతులను పరిశీలించిన ఈ కమిటీ, సీఎం సూచనల ఆధారంగా తుది నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నివేదిక నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలు, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల రూపకల్పనకు కసరత్తు చేపట్టింది.

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని 13 జిల్లాల నుండి 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కానీ ఆ నిర్ణయం అనేక ప్రాంతాల్లో అసంతృప్తి, వివాదాలకు దారితీసింది. ప్రజల అభిప్రాయాలు సక్రమంగా సేకరించకపోవడం వల్ల పరిపాలనా అసౌకర్యాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు, కొన్ని జిల్లాల సరిహద్దుల సవరణపై దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా 26 జిల్లాలను 32 జిల్లాలుగా విస్తరించే ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం.

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

ఉపసంఘం ప్రధానంగా అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా ఆరు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదించింది. ఎన్నికల హామీ మేరకు మార్కాపురం జిల్లా ప్రతిపాదనకు అనుకూల సిఫార్సు చేసింది. ఇదే విధంగా, అమరావతిని ప్రత్యేక జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచన కూడా ఉంది — సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉండటంతో పరిపాలనా దృష్ట్యా ఇది సమంజసం అని కమిటీ అభిప్రాయం. రంపచోడవరం ప్రాంతాన్ని గిరిజన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే సిఫార్సు కూడా ముందుకు వచ్చింది. పాడేరు 187 కి.మీ దూరంలో ఉండటం, ఏజెన్సీ ప్రాంతాల పరిపాలనకు ఇబ్బందులు ఉండటంతో రంపచోడవరం జిల్లాగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.

IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!

జిల్లాల పెంపుతో పాటు, రాష్ట్రంలో 10 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు కూడా సిఫార్సులు సిద్ధమయ్యాయి. అద్దంకి, మడకశిర వంటి ప్రాంతాలు కొత్త డివిజన్‌లుగా మారే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గం రెండు లేదా అంతకంటే ఎక్కువ డివిజన్ల పరిధిలో ఉండటం వల్ల ఏర్పడుతున్న పరిపాలనా సమస్యలను పరిష్కరించేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. అదనంగా, పెద్ద మండలాలను విభజించడం, కొన్ని అశాస్త్రీయ విభజనలను సరిచేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా లేదా ప్రకాశం జిల్లాలో కలపాలా అనే అంశంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Praja Vedika: నేడు (27/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!
AI : కృత్రిమ మేధతో జాగ్రత్త! ఈ 5 విషయాలు ఎప్పుడూ అడగకండి అంటున్న నిపుణులు!!
EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..!
Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా?
Montha Cyclone: మొంథా తుఫాన్‌ ప్రభావం.. కోస్తాంధ్ర లో భారీ నుండి అతి భారీ వర్షాలు! గంటకు 100 కి.మీ ఈదురు గాలులు... ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

Spotlight

Read More →