Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

AP Promotions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్! ప్రమోషన్ కావాలంటే ఇవి పక్కా... చంద్రబాబు కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై పదోన్నతులు పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా పరీక్షలు రాయాల

Published : 2025-09-17 06:59:00
AP Govt: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్..! నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై పదోన్నతులు పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడతాయి. ఉద్యోగులు ఐటీ నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. కొత్త ఉద్యోగాల్లో కూడా టెక్నాలజీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం, శిక్షణను తర్వాత ఇవ్వడం కష్టం అవుతుందని, ఉద్యోగంలో చేరే సమయంలోనే ఈ అర్హతలు ఉండాలని స్పష్టంచేశారు.

UAE Retirement Visa: యుఏఈ రిటైర్మెంట్ వీసా! గోల్డెన్ ఛాన్స్..ఇవి ఉంటే చాలు లగ్జరీ లైఫ్ మీదే!

ప్రజలకు చేరువయ్యే విధానాలపై సమీక్షలో కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా 738 సేవలు అందుబాటులో ఉన్నా, రెవెన్యూ, పోలీస్, జైళ్లు, పురపాలక శాఖల పనితీరులో మార్పు కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయాలకు ప్రజలను పిలవడం ఆపాలని, మీ సేవ కేంద్రాలు మరియు వాట్సాప్ ద్వారా సేవలు మరింత విస్తరించాలని సూచించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బిగ్ బాస్ 9 రెండో వారం.. నామినేషన్లలో ఆరుగురు! ఆ హీరోయిన్కి అధికంగా ఓట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

అమరావతిలో నిర్వహించిన ఈ సదస్సులో సాంకేతిక వాడకంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎవేర్‌ 2.0 ద్వారా 42 విభాగాల సమాచారం అందుబాటులోకి రానుందని, డేటా లేక్ వ్యవస్థ రెండు నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. పాలనలో తప్పిదాలు జరగకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఫైల్స్ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంచడం ద్వారా ఎకౌంటబులిటీ పెరుగుతుందని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీని కూడా వినియోగిస్తామని చెప్పారు.

GST Effect: పండగకు పండగే - సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్‌టీ! మరి సూపర్ మార్కెట్లలో పాత స్టాక్ ఏం చేస్తారు?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రం కొత్త లక్ష్యాలు పెట్టుకుంది. డిసెంబర్ నాటికి కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామని అధికారులకి సీఎం సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందని అధికారుల వివరించారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని తెలిపారు.

Farmers: కోనసీమ రైతులకు దసరా గిఫ్ట్..! కొబ్బరికాయలకు చరిత్రలో ఎప్పుడూ లేని ధరలు!

ఈ కార్యక్రమంలో మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్రకటించబడ్డాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేసే ప్రాజెక్టులు విశాఖ, విజయవాడ, తిరుపతిలో ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, ప్రజలకు సులభమైన సేవలు, పర్యావరణ పరిరక్షణ—అన్నీ సమన్వయం చేసుకునే విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Seltos model: సెల్టోస్ మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కియా.. ఎప్పటి వరకు అంటే!
CM Pravasi Prajavani: గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు అండగా 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'
Food Allergy: పానీపూరీ తిన్న వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి.. కాళ్లు, చేతులు పచ్చగా.. నెల రోజులు ఆస్పత్రి బెడ్ పైనే..!
చిన్నబోయిన వైసీపీ చిన్నపరెడ్డి! డిబేట్లో సబ్జెక్టు లేకుండా వితండవాదాలు! తిప్పి కొడుతున్న టిడిపి నేతలు!
Vadapally Tour: వాడపల్లి యాత్ర – భక్తి, ఆధ్యాత్మికత, ఆనందంతో ఒక ప్రత్యేక అనుభవం!

Spotlight

Read More →