Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

 ఆంధ్రప్రదేశ్‌లో పాలనను మరింత ప్రజాకేంద్రీకృతంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తా

Published : 2025-12-17 18:07:00
TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనను మరింత ప్రజాకేంద్రీకృతంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా ‘జీరో టాలరెన్స్’ విధానంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జనవరి నెల నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తానని సీఎం వెల్లడించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన హెచ్చరించారు.

JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC!

కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా వర్గీకరించి, ప్రతి సమస్యకు నిర్దిష్ట గడువులో పరిష్కారం చూపాలని సూచించారు. ఏ శాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో విశ్లేషించి, అక్కడ పాలనలో లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్సులు ఎక్కువగా ఉంటే పాలనలో సమస్యలున్నట్లేనని, ఫిర్యాదులు తగ్గితేనే నిజమైన పరిపాలన ఫలితాలు కనిపిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే త్రైమాసికానికి ‘జీరో గ్రీవెన్సులు’ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

Ward secretariats: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. సీఎం చంద్రబాబు ప్రకటన!

నగరాలు, పట్టణాల్లో నెలకొన్న మురుగు కాలువల సమస్యపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వర్షాకాలానికి ముందే డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, దీనిపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశుధ్య సమస్యలు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు.

India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

అదేవిధంగా తాగునీటి సరఫరాపై కూడా ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి కొరత ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. నీటి భద్రతపై పెద్ద మాటలు చెప్పే పరిస్థితిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే బాధ్యతతో పనిచేస్తోందని, ఇకపై పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Pulivendula: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్..! జగన్ అనుచరుడు టీడీపీలో చేరిక..!
రియల్ హీరో సోనూ సూద్ మరో అద్భుతం... 500 కుటుంబాల్లో వెలిగిన వెలుగులు!
Pensions : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే యోచనలో.. తెలంగాణ ప్రభుత్వం!
టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం!
ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే!
తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా మారిన నిస్సాన్ మాగ్నైట్!

Spotlight

Read More →