Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

New Railway Line: ఏపీలో కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు! రూ.13,791 కోట్లతో... భూసేకరణ కు నోటిఫికేషన్!

ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. నిడదవోలు నుంచి విశాఖపట్నం జిల్లా దువ్వాడ వరకు మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్

Published : 2026-01-09 08:02:00
Chandrababu: ఏపీలో వారికి శుభవార్త... చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ కష్టాలు ఉండవు!

ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. నిడదవోలు నుంచి విశాఖపట్నం జిల్లా దువ్వాడ వరకు మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో భూసేకరణ (Land aquasition) ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై రద్దీ ఎక్కువగా ఉండటంతో, ప్రయాణికులు మరియు సరుకు రవాణా రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు అదనపు లైన్ల అవసరం ఏర్పడింది.

ORR: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఈ ప్రాజెక్టు కింద నిడదవోలు–దువ్వాడ మధ్య సుమారు 205 నుంచి 230 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు (NewRailwayLines) నిర్మించనున్నారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు. మూడో లైన్ నిర్మాణానికి సుమారు రూ.3,497 కోట్లుగా, నాలుగో లైన్‌కు రూ.10,294 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల వేగం పెరిగి, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఇదే తరహాలో విజయవాడ–గూడూరు మార్గంలో ఇప్పటికే మూడో రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో రైళ్లు నడిచే ఈ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నాలుగో లైన్ అవసరమని అధికారులు భావిస్తున్నారు. మూడో లైన్ పనుల సమయంలోనే నాలుగో లైన్‌కు అవసరమైన వంతెనలు, పిల్లర్ల విస్తరణ పనులు కూడా చేపట్టడం వల్ల భవిష్యత్తులో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాబోయే రోజుల్లో రైళ్ల సంఖ్య పెరిగినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Mega Project: కేంద్రం గ్రీన్ సిగ్నల్... రెండు రాష్ట్రాలను కలిపే మెగా ప్రాజెక్ట్! రూ.816 కోట్లతో...


ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ఏఏ జిల్లాల్లో జరుగుతుంది?
నిడదవోలు–దువ్వాడ మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Housing Scheme: ఏపీలో పేదలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! అప్పుడే ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

ఈ రైల్వే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది?
ప్రస్తుతం ఇది భూసేకరణ మరియు ప్రాథమిక పనుల దశలో ఉంది. భూసేకరణ పూర్తయ్యాక దశలవారీగా నిర్మాణ పనులు చేపడతారు. గతంలో విజయవాడ–గూడూరు మార్గంలో మూడో లైన్‌ను వేగంగా పూర్తి చేసిన అనుభవం ఉన్నందున, ఈ ప్రాజెక్టు కూడా ప్రాధాన్యతతో త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Peanut Butter: నిద్ర పట్టక సతమతమవుతున్నారా.... పీనట్ బటర్ తో రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు!
Health Benefits: 14 రోజులు ఇది మానేస్తే శరీరంలో ఇన్ని ప్రయోజనాలా!
ప్రతి మూడు నెలలకు నేతల పనితీరుపై సమీక్ష - చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు! తాను కూడా పార్టీకి..
Saras Mela 2026: నేను తెచ్చిన ఈ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది.. భార్య కోసం చీర కొన్న ముఖ్యమంత్రి - రూ. 3,500 కోట్లకు పైగా..
America: అమెరికా సముద్రపు దొంగతనం... ఆయిల్ ట్యాంకర్ స్వాధీనంపై రష్యా తీవ్ర ఆగ్రహం!

Spotlight

Read More →