AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం!

Electricity: వినియోగదారులకు గుడ్ న్యూస్..! APEPDCL కొత్త విధానంతో విద్యుత్ కనెక్షన్ సులభతరం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ల కోసం కీలకమైన విధాన మార్పులు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) కొత్త కనె

Published : 2025-10-23 10:25:00
Saudi Arabia: కొత్త గ్రాండ్ ముఫ్తీగా ఆయన నియామకం! మతపరమైన చరిత్రలో కొత్త అధ్యాయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ల కోసం కీలకమైన విధాన మార్పులు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసింది. ఇకపై 150 కిలోవాట్ల వరకు విద్యుత్ కనెక్షన్లకు ఫిక్స్‌డ్‌ చార్జీలు నిర్ణయించబడ్డాయి. వినియోగదారులు ఈ మొత్తం మొత్తాన్ని దరఖాస్తుతోనే చెల్లిస్తే వెంటనే కనెక్షన్ మంజూరు అవుతుంది. కొత్త విధానం వల్ల సైట్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేషన్, సర్వీస్ లైన్ చార్జీలు వసూలు వంటి ప్రక్రియలు తొలగిపోతాయి. ఈ మార్పులు వినియోగదారులకు విద్యుత్ సదుపాయాన్ని తక్కువ సమయంలో అందించడంలో సహాయపడతాయి.

Fixed Deposits: షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల మధ్యనూ దూసుకెళ్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..! టాప్‌ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..!

మునుపటి విధానం ప్రకారం, కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత, సైట్‌ను పరిశీలించి, అవసరమయిన ఖర్చును అంచనా వేస్తారు. ఆ తర్వాత సర్వీస్ లైన్ మరియు డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేయబడతాయి. ఈ మొత్తం ప్రక్రియ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో, కొన్నిసార్లు కనెక్షన్ మంజూరీలో ఆలస్యం జరుగుతుండేది. ఇప్పుడు, విద్యుత్ వినియోగదారుల చట్టం 2020 కింద, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చేసిన సవరణల మేరకు, ఏపీఈపీడీసీఎల్ ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.

Vizag: గూగుల్‌ డేటా సెంటర్‌ మాత్రమే కాదు..! అణు రక్షణ కేంద్రంగా మారుతున్న విశాఖపట్నం..!

కొత్త విధానం ప్రకారం, ఇప్పటికే విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉన్న వినియోగదారులు కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే, గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్‌కి రూ.1,500, వాణిజ్య వినియోగదారులకు రూ.1,800 చెల్లించాలి. ఆపై 20 కిలోవాట్ల వరకు ప్రతి అదనపు కిలోవాట్‌కి రూ.2,000 చార్జీలు వర్తిస్తాయి. అలాగే చిన్న కనెక్షన్లకు, 500 వాట్ల వరకు రూ.800, 501–1000 వాట్లకు రూ.1,500, నాన్ డొమెస్టిక్/కమర్షియల్‌ కనెక్షన్లకు 250 వాట్ల వరకు రూ.600, 251–500 వాట్లకు రూ.1,000 ఫిక్స్‌డ్‌ ఛార్జీలు విధించబడ్డాయి.

Praja Vedika: నేడు (23/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్ చెప్పారు, “ముందుగానే ఫిక్స్‌డ్‌ చార్జీలు నిర్ణయించడంతో, అంచనాల పేరుతో జాప్యం జరగదు. వినియోగదారులు తమ అవసరాన్ని అంచనా వేసి, తగిన చార్జీలను చెల్లిస్తే వెంటనే కనెక్షన్‌ పొందవచ్చు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.” ఈ విధాన మార్పు ద్వారా ప్రజలకు విద్యుత్ కనెక్షన్ పొందడం చాలా సులభం అయ్యింది, అలాగే ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను మరింతగా ప్రోత్సహిస్తోంది.

Flight: విజయవాడ నుంచి సింగపూర్‌.. కేవలం నాలుగు గంటల్లో..! ఇండిగో కొత్త సర్వీసు లాంచ్‌!
US ఇమ్మిగ్రేషన్ షాక్.. ఆ విద్యార్థులకు పెరిగిన ఆందోళన! అసాధారణ ప్రతిభ ఉందా? అయితేనే 0-1 వీసా
పాక్‌లో కూరగాయల ధరల మంట.. కిలో టమాటా, అల్లం, ఉల్లిపాయలు - సామాన్యుడికి చుక్కలు!
Boat lost: వాతావరణ మార్పుతో దారి తప్పిన పడవ.. బంగ్లా నేవీ ఆపరేషన్‌లో పట్టుబాటు!
Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
శబరి గిరుల్లో చారిత్రక ఘట్టం.. ఇరుముడితో 18 పడిమెట్లెక్కిన తొలి మహిళా రాష్ట్రపతి.! ఆమె వయసు 67..

Spotlight

Read More →