Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు…! ఈడీ ముందు హాజరైన విజయసాయిరెడ్డి!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.3,500 కోట్ల అవినీతి ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ముమ్మరం చేయగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. కేసులో ఆయన పాత్రపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

2026-01-22 12:52:00
Walking Benefits: మార్నింగ్ వాక్ Vs ఈవినింగ్ వాక్: ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సమాధానం ఇదే!

వైసీపీకి మరో షాక్… రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌పై ఈడీ ఫోకస్!
లిక్కర్ స్కామ్ కేసులో కీలక నేతకు ఈడీ నోటీసులు…
లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక ఘట్టం… విజయసాయిరెడ్డి హాజరు..

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం విధానంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. సుమారు రూ.3,500 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని అనుమానిస్తున్న ఈడీ, మనీలాండరింగ్ కోణంలో కేసును లోతుగా విచారిస్తోంది. ఇప్పటికే గతేడాది మే నెలలో ఈ కేసును నమోదు చేసిన ఈడీ, ఇప్పుడు కీలక నేతలను నేరుగా ప్రశ్నించే దశకు చేరుకుంది.

Parag Agrawal: మస్క్ తొలగింపుకు రెండేళ్ల తర్వాత…! రూ.6,000 కోట్ల విలువతో పరాగ్ అగర్వాల్ బిగ్ ఎంట్రీ!

ఈ కేసులో భాగంగా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే ఈ కేసులో ఆయనను ఏ5 నిందితుడిగా చేర్చింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటి? మద్యం కంపెనీలకు లాభం చేకూర్చేలా విధాన నిర్ణయాలు జరిగాయా? అన్న అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు.

ICC: బంగ్లాదేశ్‌కు షాక్.. భారత్‌లో ఆడాల్సిందేనన్న ICC!

మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చినట్లు ఆరోపణలున్న లంచాలు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా అక్రమంగా నిధుల మళ్లింపు, విదేశాలకు డబ్బు తరలింపు వంటి కీలక అంశాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ నిధుల ప్రవాహంలో రాజకీయ నేతలు, అధికారుల పాత్రపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా విచారణ సాగుతోంది. ఇప్పటికే సిట్ సేకరించిన ఆధారాల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును మరింత కఠినంగా ముందుకు తీసుకెళ్తోంది.

Panama Canal: రెండు మహాసముద్రాలను కలిపిన అద్భుతం…! పనామా కెనాల్ కథ ఇదే!

ఇదే కేసులో మరో కీలక నేత అయిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈడీ విచారణకు పిలిచింది. రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. సిట్ ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు మనీలాండరింగ్ కోణంలో ఆయనను ప్రశ్నించనున్నారు. వరుసగా ఇద్దరు కీలక వైసీపీ నేతలు ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని కీలక మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
 

Tourism: టూరిజం ఇన్వెస్ట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్! దావోస్‌లో చంద్రబాబు కీలక భేటీలు!
Fatty liver: మీ లివర్ సేఫ్ ఏనా.. ఈ 5 అలవాట్లు వెంటనే మార్చుకోండి!
Gold Rates: పసిడి ప్రియులకు ఊరట... భారీగా తగ్గిన ధరలు!
PM Surya Ghar: పీఎం సూర్య ఘర్ పథకం... ప్రతి కుటుంబానికి రూ. 78,000 సబ్సిడీ! ఇలా అప్లై చేసుకోండి!
Stock markets: ట్రంప్ వెనుకడుగు.. స్టాక్ మార్కెట్లలో లాభాల తుఫాన్!
America: గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ యూటర్న్…! మిత్రదేశాల టారిఫ్‌లకు బ్రేక్!

Spotlight

Read More →