Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.!

PawanKalyan Speech: రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులకు ఘనంగా శంకుస్థాపన! దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలు - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి రోడ్లు, రవాణా మార్గాలే ప్రధాన సూచికలని అన్నారు. మాజీ ప్రధాని

Published : 2025-08-02 20:03:00
Movies: ఇవాళ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫెస్టివల్ మూడ్.. ఎందుకంటే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి రోడ్లు, రవాణా మార్గాలే ప్రధాన సూచికలని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ దూరదృష్టితో ప్రవేశపెట్టిన స్వర్ణచతుర్భుజి రహదారుల వల్ల దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు.

PMEGP Loan: రైతులకు ఈ స్కీమ్‌లో రూ.5 లక్షల లోన్! 35 శాతం సబ్సిడీ.. రూల్స్ ఇవే!

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హైవేల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. "అడవితల్లి బాట" వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లు వేస్తున్నారని, దశాబ్దాలుగా రోడ్లు లేని గ్రామాలకు ఇప్పుడు రహదారులు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.

Airtel Plan: ఎయిర్టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్! ఓటీటీలన్నీ ఫ్రీ!

గిరిజనుల డోలీ మోతలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మెరుగైన రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని, గతంలో కూల్చివేతలు, రోడ్లు వేయని ప్రభుత్వాన్ని చూశామని గుర్తుచేశారు.

YSRCP: అమరావతికి నా ఆస్తి మొత్తం రాసిస్తా! వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు!

కూటమి ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాల పాటు బలమైన నాయకత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలన మొదలుపెడితే, కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రోడ్ల గుంతలను పూడ్చి కొత్త రోడ్లను నిర్మిస్తోందని వివరించారు.

Made in India : మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి... మోదీ!

కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను అందరం కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాలని అన్నారు. భారతదేశం సుస్థిర ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని, 2047 నాటికి "వికసిత్ భారత్" లక్ష్యాన్ని చేరుకోవడానికి మౌలిక వసతుల కల్పన ప్రధానమని పవన్ నొక్కి చెప్పారు.

Bigg Boss: త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్! లిక్కర్‌ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని "హైవే మాన్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల దార్శనికతతో రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

Mahavatar Narasimha: చరిత్ర సృష్టించిన మహావతార్ నరసింహ... వీకెండ్ కలెక్షన్లతో పరుగులు!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి రూ. 5 వేల కోట్ల విలువైన 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Cap Gemini : త్వరలో 45,000 ఉద్యోగాల భర్తీ... క్యాప్ జెమినీ.. AI ట్రైనింగ్‌తో!
Basavatarakam Hospital : 13న అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ... బాలకృష్ణ!
IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!

Spotlight

Read More →