Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్!

Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ప్రజల స్వయం ఉపాధికి బలమైన చేయూత అందిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్‌ ఆధ్వర్యంలో రాయితీ రుణ పథకాన్ని అమలు చేస్

Published : 2026-01-01 10:07:00
ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ప్రజల స్వయం ఉపాధికి బలమైన చేయూత అందిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్‌ ఆధ్వర్యంలో రాయితీ రుణ పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 4,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక ప్రక్రియ జనవరి మొదటి వారంలో ప్రారంభమై నెలాఖరుకు పూర్తవుతుంది. జిల్లాల వారీగా ఎస్సీ జనాభాను ఆధారంగా తీసుకుని లబ్ధిదారుల సంఖ్యను నిర్ణయించారు.

Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

ఈ పథకం ప్రధాన లక్ష్యం ఎస్సీ వర్గాల ప్రజలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడం. మొత్తం 56 రకాల వ్యాపారాల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని ఉపాధి ప్రారంభించుకునే అవకాశం కల్పించారు. ఆటో నడపడం, చెప్పుల షాపు, బేకరీ, మొబైల్ షాపు, టిఫిన్ సెంటర్, ఫుడ్ స్టాల్, జీడిపప్పు వ్యాపారం వంటి చిన్న వ్యాపారాలు ఈ పథకం కింద ప్రారంభించవచ్చు.

AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు!

ఒక వ్యాపార యూనిట్ ఏర్పాటుకు కనీసం లక్ష రూపాయల ఖర్చు ఉంటే, అందులో రూ.50 వేలను ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. దీంతో లబ్ధిదారులు తక్కువ పెట్టుబడితోనే తమ స్వంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం రూ.63.26 కోట్లు కేటాయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ పథకంతో భాగస్వామ్యంగా అమలవుతోంది.

H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!

ఎస్సీ మహిళలకు ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. ‘ఉన్నతి’ పథకాన్ని రాయితీ రుణాలతో అనుసంధానం చేసి, డ్వాక్రా సంఘాల పరిధిలోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనుంది. యూనిట్ విలువలో రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని వడ్డీ లేకుండా ఇచ్చి, నెలవారీ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీని వల్ల మహిళలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

ప్రపంచం మొత్తం ఒకే రోజు.. ఎప్పుడు ఎక్కడ మొదలైందో!

ఇక NSFDC, NSKFDC పథకాల కింద గతంలో రుణాలు తీసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 11,479 మందికి వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ లబ్ధిదారులు నాలుగు నెలల్లో అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వడ్డీ భారంతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.

New Year: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి.. నేతల శుభాకాంక్షలు!
Swiggy Zomato apps: డెలివరీ ఏజెంట్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో యాప్స్ డిలీట్ పిలుపు!
New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్!
Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !!
Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం..

Spotlight

Read More →