AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులందరి నోటీసులు.. తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికార

Published : 2025-08-05 08:58:00
Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.

Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!

ఈ మోసాలపై చర్యగా, ఇప్పటికే మూడు మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంకా పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు హాజరు రికార్డులను మానిప్యులేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా FRA అటెండెన్స్ వినియోగంపై సమీక్ష చేపట్టింది. ఇలా మోసపూరితంగా హాజరు నమోదయిందా లేదా అన్నది అన్ని శాఖల్లో విచారించనుంది.

Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

ఈ సంఘటన డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్స్ భద్రతపై ప్రశ్నలు తీసుకొచ్చింది. ముఖ్య కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ వెరిఫికేషన్‌ను మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించింది. జియో ఫెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక టెక్నాలజీ వాడకంపై నిఘా పెంచనుంది.

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!

 (FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.

Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!

ఈ మోసాలపై చర్యగా, ఇప్పటికే మూడు మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంకా పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు హాజరు రికార్డులను మానిప్యులేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా FRA అటెండెన్స్ వినియోగంపై సమీక్ష చేపట్టింది. ఇలా మోసపూరితంగా హాజరు నమోదయిందా లేదా అన్నది అన్ని శాఖల్లో విచారించనుంది.

CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

ఈ సంఘటన డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్స్ భద్రతపై ప్రశ్నలు తీసుకొచ్చింది. ముఖ్య కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ వెరిఫికేషన్‌ను మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించింది. జియో ఫెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక టెక్నాలజీ వాడకంపై నిఘా పెంచనుంది.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...
Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!
Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!

Spotlight

Read More →