22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! 22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు!

AP Govt: దివ్యాంగులకు గుడ్‌ న్యూస్..! బ్యాక్‌లాగ్ పోస్టులకు గడువు అప్పటి వరకు పొడిగింపు!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్ట

Published : 2025-11-15 11:55:00
Land bank: ప్రాజెక్టుల కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం.. సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి గడువును మరోసారి పొడిగించింది. అసలు ఈ గడువు 2023 మార్చి 31తో ముగియాల్సి ఉంది. కానీ కొన్ని శాఖల్లో భర్తీ ప్రాసెస్ పూర్తికాకపోవడంతో దాన్ని ముందుగా పొడిగించారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో 2026 మార్చి 31 వరకు గడువు విస్తరించింది. దీంతో నియామకాలకు దాదాపు మరో ఏడాది సమయం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖలు రిజర్వేషన్ నిబంధనలు, దివ్యాంగుల కోటా గైడ్‌లైన్స్‌ను ఖచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక నియామక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత సమయంలో ఈ బ్యాక్‌లాగ్ నియామకాలు పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Vizag: వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు..! విజన్–ఇన్నోవేషన్‌తో..!

ఇక మరో వైపు, ఏపీలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో భారీ ఎత్తున చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో, పరిపాలనా వర్గాల్లో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ సమగ్రమైన నివేదిక సమర్పించడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించింది. మొత్తం 63 ఉత్తర్వులు జారీ చేస్తూ మూడు మంది మాజీ మున్సిపల్ కమిషనర్లు సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఈ చర్యలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన 2019–2024 మధ్యకాలంలో జరిగిన అనియమితతల నేపథ్యంలో వెలువడ్డాయి. ముఖ్యంగా భవన అనుమతుల్లో జరిగిన అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది.

OTT Movies: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్ గ్యారెంటీ! ఓటీటీల్లో టాప్ 10 సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇక్కడ చూడండి!

అదేవిధంగా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి చెందిన అన్నదాన కేంద్రానికి స్థలం కేటాయింపులో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విచారణలో తేలింది. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన ఫిర్యాదు అనంతరం ప్రభుత్వం విచారణ బృందాన్ని నియమించింది. ఆ బృందం పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు బట్టబయలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా, ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది.

Ibomma: సినిమా పైరసీకి ముగింపు.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌తో కలకలం!

ఈ కేసులో చంద్రమౌళీశ్వరరెడ్డి, రాధా, వెంకటరమణయ్య వంటి మాజీ మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ కమిషనర్ మునిరత్నం, ముగ్గురు ఏఈలు, ఇద్దరు అకౌంట్స్ సిబ్బంది, 24 మందికి పైగా వార్డు సచివాలయ సిబ్బంది, నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై చర్యలు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో పురపాలక శాఖలో పెద్ద ఎత్తున అలజడి నెలకొంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

CIIPartnershipSummit2025: విశాఖలో పెట్టుబడుల వెల్లువ… సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో నంబర్–1 బిజినెస్ హబ్ దిశగా !!
ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!
Winter Special: జలుబు–దగ్గుకు బంగారం లాంటి స్పైసీ చికెన్ సూప్..! సింపుల్ రెసిపీ!
Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే!
ఎలక్ట్రిక్ స్కూటర్ విప్లవం.. రూ.15,499కే కొత్త ఈవీ మీ సొంతం! ఆఫర్ నవంబర్ వరకే!
Entertainment: పురుషులు ఒకసారి పీరియడ్స్ అనుభవిస్తేనే అర్థమవుతుంది - రష్మికా వ్యాఖ్యలు సంచలనం!!

Spotlight

Read More →