AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.!

Vizag: వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు..! విజన్–ఇన్నోవేషన్‌తో..!

 విశాఖపట్నం పెట్టుబడుల జాతరతో మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. సాగరతీర నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ పెట్టుబడుల వర్షం కురిప

Published : 2025-11-15 11:30:00
OTT Movies: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్ గ్యారెంటీ! ఓటీటీల్లో టాప్ 10 సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇక్కడ చూడండి!

విశాఖపట్నం పెట్టుబడుల జాతరతో మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. సాగరతీర నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ పెట్టుబడుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజులపాటు కొనసాగిన ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు భారీగా పాల్గొన్నాయి. ఇప్పటికే రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, అవగాహన ఒప్పందాలు కుదిరి విశాఖను అభివృద్ధి హబ్‌గా మలిచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటు పలు దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల్లో మొత్తం రూ.11.92 లక్షల కోట్ల విలువైన 400 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా 13.32 లక్షల కొత్త ఉద్యోగాలు రాష్ట్రంలో సృష్టించబడనున్నాయి.

Ibomma: సినిమా పైరసీకి ముగింపు.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌తో కలకలం!

సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. “VIZAG అంటే విజన్, ఇన్నోవేషన్, జీల్, ఆస్పిరేషన్, గ్రోత్” అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ వేదిక అని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి వివరించారు. వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, అవినీతి లేని పాలన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ విజన్‌ను హైలైట్ చేస్తూ టిడిపి కూడా సోషల్ మీడియాలో స్పందించింది. “ఇటీవల వైజాగ్ అంటే గూగుల్ అని మసలుకున్నవారు, ఇప్పుడు వైజాగ్ అంటే ‘విజన్‌తో ముందుకు సాగే అభివృద్ధి నగరం’ అని చెప్పే పరిస్థితి వచ్చింది” అని టిడిపి ట్వీట్‌లో పేర్కొంది.

CIIPartnershipSummit2025: విశాఖలో పెట్టుబడుల వెల్లువ… సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో నంబర్–1 బిజినెస్ హబ్ దిశగా !!

ఈ సదస్సు విశాఖ నగరానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. సదస్సులో పాల్గొనేందుకు దేశ–విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. సదస్సు ప్రాంగణం సందడితో కళకళలాడింది. పెట్టుబడిదారులు, ప్రతినిధులు సదస్సు స్టాళ్లను సందర్శిస్తూ, బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యంగా ఏపీ పెవిలియన్‌ అత్యాధునిక డిజిటల్ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. భవిష్యత్‌ పరిశ్రమల రూపురేఖలను చూపించే ఈ ప్రదర్శన పెట్టుబడిదారుల్లో విశేష ఆసక్తి రేకెత్తించింది.

ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి!

మొత్తానికి, సీఐఐ భాగస్వామ్య సదస్సు వల్ల విశాఖపట్నం మళ్లీ దేశ స్థాయిలోనే కాక గ్లోబల్ లెవెల్‌లో కూడా పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, ఉద్యోగాలు రానున్నాయన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో, ప్రజల్లో కొత్త ఆశలు నింపాయి. ప్రభుత్వం కూడా ఈ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడులకు తగిన మౌలికసదుపాయాలు, పరిశ్రమల పట్ల పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. డబుల్‌డేస్‌లో జరిగిన ఈ సదస్సు ఏపీ అభివృద్ధి ప్రయాణంలో మైలురాయి అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Winter Special: జలుబు–దగ్గుకు బంగారం లాంటి స్పైసీ చికెన్ సూప్..! సింపుల్ రెసిపీ!
Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే!
ఎలక్ట్రిక్ స్కూటర్ విప్లవం.. రూ.15,499కే కొత్త ఈవీ మీ సొంతం! ఆఫర్ నవంబర్ వరకే!
Entertainment: పురుషులు ఒకసారి పీరియడ్స్ అనుభవిస్తేనే అర్థమవుతుంది - రష్మికా వ్యాఖ్యలు సంచలనం!!
School Holidays: ఏపీలో విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త..! లాంగ్ సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి!
Luxury Cars: మార్కెట్లో కి మార్కెట్లోకి వచ్చేసిన అత్యంత పవర్‌ఫుల్‌ కారు! 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం.. ధర ఎంతో తెలుసా?

Spotlight

Read More →