Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు! గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ!

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. నోటి

Published : 2025-09-05 17:59:00
Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. నోటిఫికేషన్ ప్రకారం, అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు, కౌన్సిల్ సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. మొదటి రోజు సమావేశం అనంతరం రెండు సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఏజెండా, అలాగే సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలో నిర్ణయిస్తారు.

Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!

అయితే, ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన స్పష్టం చేసిన దాని ప్రకారం, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు గైర్హాజరు అయిన సభ్యులకు అనర్హత వేటు తప్పదని తెలిపారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు గైర్హాజరు విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!

ఇక మరోవైపు, ఈ నెల 14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. దీనిని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సమావేశం ద్వారా మహిళా ప్రజాప్రతినిధుల అనుభవాలు, సవాళ్లు, భవిష్యత్ దిశపై చర్చించనున్నారు.

Samsung Tri-fold Galaxy: శాంసంగ్ సంచలనం!లాంచ్ కు సిద్ధమవుతున్న ట్రై-ఫోల్డ్ గెలాక్సీ G ఫోల్డ్! ధర ఎంతంటే!

ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్‌సభ స్పీకర్ హాజరు కానున్నారు. ఇక సమావేశాల ముగింపు రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు. అదనంగా, ఈ సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత మరియు రాజకీయ చర్చల సమ్మేళనంగా మారబోతోందని చెప్పవచ్చు.

Food Awareness: మద్యం తాగకపోయినా మత్తెక్కుతుందా? రోజూ ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త!

మొత్తం మీద, సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారబోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులు, పథకాలపై చర్చ జరగనుండగా, మరోవైపు వైసీపీ సభ్యుల గైర్హాజరు అంశం పెద్ద వివాదంగా మారే అవకాశముంది. మహిళా ఎమ్మెల్యేల సదస్సు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దీంతో ఈ నెల మధ్య నుంచి రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Iconic Bridge: ఏపీకి మరో మణిహారం! 5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి! డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు!
Chandrababu: చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్! ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం!
LPG: ఏపీలో గిరిజనులకు శుభవార్త..! 23,912 కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు!
Flipkart: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్..! టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు!
Bullet Train: చెన్నై–అమరావతి బుల్లెట్ రైలు రూట్‌పై స్పష్టత..! ఏపీలో 14 స్టేషన్ల ప్రణాళిక!
AP Government: ఏపీలో ఆ కులానికి గుడ్‌న్యూస్! లీజుల్లో 15 శాతం కేటాయింపు, 50 శాతం సబ్సిడీ!

Spotlight

Read More →