Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పు

Published : 2025-07-25 12:49:00
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!

ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. ఆయన, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టాలని కోరారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన delimitaton ప్రక్రియను ఉదాహరణగా చూపుతూ, తెలుగు రాష్ట్రాలకు అదే ప్రమాణం వర్తించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

United Arab Emirates: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య... యూఏఈలో ప్రభుత్వ గొప్పతనం!

అయితే ధర్మాసనం తేల్చింది – రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు ఇది పరిమితి అని పేర్కొంది.

Finalizing Fees: ఏపీ విద్యా హక్కు చట్టం కింద 25శాతం సీట్లు..! ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఫీజులు ఖరారు!

ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, ఇతర రాష్ట్రాల నుంచీ ఇలాంటి డిమాండ్‌లు వెల్లువెత్తే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయని తెలిపింది. 

Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..! థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ!

పురుషోత్తం రెడ్డి, జమ్మూకశ్మీర్‌ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ, ధర్మాసనం ఆ వాదనను తిరస్కరించింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా జారీ చేసిన delimitaton నోటిఫికేషన్‌ను తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయకపోవడాన్ని వివక్షగా చూడలేమని తేల్చింది. 

New Zealand: ఆక్లాండ్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం! ఎక్కడ అంటే!

ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు తక్షణం సాధ్యపడదన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే ఏపీ విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు అవసరమని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా, కేంద్రం మాత్రం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇంతలో సుప్రీం తీర్పుతో మరోసారి ఈ అంశం తాత్కాలికంగా పక్కనపడినట్టే కనిపిస్తోంది.

Bus Incident: ఘోర విషాదం.. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్!
Amaravati to Hyderabad: అమరావతి టు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి హై స్పీడ్ ట్రైన్..! ఎప్పుడంటే..?

Spotlight

Read More →