బేగంపేట: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా - 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో సందడి నెలకొంది. మొదటి 2 రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ, రేపు సందర్శకులను అనుమతిస్తున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఇందుకోసం 'బుక్ మై షో' లో ముందుగా టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. అయితే, సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లే వీల్లేదు. ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు దాని ప్రత్యేకతలు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి