TDP 44th Anniversary: 44 ఏళ్ల పసుపు ప్రస్థానం.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం 'తెలుగుదేశం'! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు... త్వరలోనే పూర్తికానున్న అమరావతి అద్భుతం! Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. కేంద్రానికి తీర్మానం! వచ్చే ఐదేళ్లలో అద్భుత నగరం ఖాయం.! మాది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. TDP 44th Anniversary: 44 ఏళ్ల పసుపు ప్రస్థానం.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం 'తెలుగుదేశం'! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు... త్వరలోనే పూర్తికానున్న అమరావతి అద్భుతం! Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. కేంద్రానికి తీర్మానం! వచ్చే ఐదేళ్లలో అద్భుత నగరం ఖాయం.! మాది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి..

Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలులోకి రానుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర

Published : 2025-08-07 22:44:00
Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలులోకి రానుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఇందుకోసం గుర్తింపు కార్డు ఆధారంగా ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉండనుందని అధికారులు తెలిపారు.

Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేసిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే, తాజాగా విశాఖపట్నంలో జరిగిన డిపో మేనేజర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

MS Swaminathan: ఈ 'స్వామి' ఆకలి కేకలను దూరం చేశాడు.. గ్రీన్ రెవల్యూషన్‌కు!

తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్‌పై నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో ఆ మార్గంలో ఉచిత ప్రయాణం అనుమతించదలచుకోలేదని వివరించారు. అయితే, ఎజెన్సీ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ కాకుండా ఇతర మార్గాల్లో ఈ పథకం యథాతథంగా అమలవుతుందని తెలిపారు.

Gold Rate: ట్రంప్ కొత్త టారిఫ్స్.. చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు! ఇలా అయితే ఎలా సామీ?

"స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తాం" అని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళలు ఆధార్ లేదా గుర్తింపు కార్డును చూపించడం తప్పనిసరిగా చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేసే యోచనలో ఉన్నామని చెప్పారు.

Chandrababu Speech: నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం! ప్రతి చేనేత కుటుంబానికి ఏటా..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 15 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నా, ఈ పథకం ప్రారంభమైతే సంఖ్య 26 లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల ఏర్పడే రద్దీకి తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని తెలిపారు.

Kadapa News: పులివెందుల ఘటన.. సాక్షి సహా పలు టీవీ ఛానళ్లకు పోలీసుల నోటీసులు!

పల్లెవెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సేవలోకి రానున్నట్లు వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. అయితే ఆ భారాన్ని ప్రభుత్వం భరించనుందని స్పష్టం చేశారు.

Jobs: TGSRTCలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. సజ్జనార్!

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రయోజనం కలిగేలా ఉచిత ప్రయాణం అందిస్తామని అన్నారు. రాష్ట్రానికి 1050 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉందని, వాటిలో మొదటి విడతగా 700 బస్సులు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కోసం పోటీ.. మహిళల మధ్య గొడవ!
Vishakapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం! ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు!
Trump-putin: వచ్చే వారంలో ట్రంప్ పుతిన్ భేటీ! రష్యా–ఉక్రెయిన్ మధ్య...

Spotlight

Read More →