AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

Free Bus: ఏపీలోని మహిళలకు అలర్ట్.. ఆ రూట్లో ఫ్రీ బస్సు ఉండదట.. టికెట్ తీసుకోవాల్సిందే.!

2025-08-07 22:44:00
Heavy Rain: అర్ధరాత్రి వరకు భారీ పలు జిల్లాల్లో వర్షాలు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలులోకి రానుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఇందుకోసం గుర్తింపు కార్డు ఆధారంగా ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉండనుందని అధికారులు తెలిపారు.

Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు.. పవన్‌ కల్యాణ్‌ పిలుపు..

ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేసిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే, తాజాగా విశాఖపట్నంలో జరిగిన డిపో మేనేజర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

MS Swaminathan: ఈ 'స్వామి' ఆకలి కేకలను దూరం చేశాడు.. గ్రీన్ రెవల్యూషన్‌కు!

తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్‌పై నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో ఆ మార్గంలో ఉచిత ప్రయాణం అనుమతించదలచుకోలేదని వివరించారు. అయితే, ఎజెన్సీ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ కాకుండా ఇతర మార్గాల్లో ఈ పథకం యథాతథంగా అమలవుతుందని తెలిపారు.

Gold Rate: ట్రంప్ కొత్త టారిఫ్స్.. చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు! ఇలా అయితే ఎలా సామీ?

"స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తాం" అని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళలు ఆధార్ లేదా గుర్తింపు కార్డును చూపించడం తప్పనిసరిగా చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేసే యోచనలో ఉన్నామని చెప్పారు.

Chandrababu Speech: నేతన్నల సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయం! ప్రతి చేనేత కుటుంబానికి ఏటా..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 15 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నా, ఈ పథకం ప్రారంభమైతే సంఖ్య 26 లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల ఏర్పడే రద్దీకి తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని తెలిపారు.

Kadapa News: పులివెందుల ఘటన.. సాక్షి సహా పలు టీవీ ఛానళ్లకు పోలీసుల నోటీసులు!

పల్లెవెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సేవలోకి రానున్నట్లు వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. అయితే ఆ భారాన్ని ప్రభుత్వం భరించనుందని స్పష్టం చేశారు.

Jobs: TGSRTCలో 3038 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. సజ్జనార్!

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రయోజనం కలిగేలా ఉచిత ప్రయాణం అందిస్తామని అన్నారు. రాష్ట్రానికి 1050 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉందని, వాటిలో మొదటి విడతగా 700 బస్సులు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కోసం పోటీ.. మహిళల మధ్య గొడవ!
Vishakapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం! ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు!
Trump-putin: వచ్చే వారంలో ట్రంప్ పుతిన్ భేటీ! రష్యా–ఉక్రెయిన్ మధ్య...

Spotlight

Read More →