High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత! Prajavedhika: ప్రజల వద్దకే పాలన... ఏప్రిల్ నెల పర్యటనల పూర్తి షెడ్యూల్ విడుదల! Kondaveeti Vagu: అమరావతికి రక్షణ కవచం... రియాలిటీలోకి వస్తున్న 'కొండవీటి వాగు' ప్రాజెక్ట్! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత! Prajavedhika: ప్రజల వద్దకే పాలన... ఏప్రిల్ నెల పర్యటనల పూర్తి షెడ్యూల్ విడుదల! Kondaveeti Vagu: అమరావతికి రక్షణ కవచం... రియాలిటీలోకి వస్తున్న 'కొండవీటి వాగు' ప్రాజెక్ట్!

AP to Arunachalam: గుడ్ న్యూస్.... ఏపీ నుంచి అరుణాచలం కు పరుగులు పెట్టనున్న వందే భారత్!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ (Vandhe Bharat) కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వాటితో పాటుగా కొత్త వాటిని పట్టాలెక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది

Published : 2025-07-30 14:14:00
Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ (Vandhe Bharat) కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వాటితో పాటుగా కొత్త వాటిని పట్టాలెక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి వందేభారత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు ద్వారా నాలుగున్నార గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు. ఇక, నర్సాపురం నుంచి తరువణ్ణామలై రైలుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, ఏపీ నుంచి అరుణాచలం కు వందేభారత్ పై వస్తున్న డిమాండ్ పై సానుకూలంగా రైల్వే అధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. మార్గం..షెడ్యూల్ పైన నిర్ణయానికి వచ్చారు.

Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!


ఏపీ నుంచి అరుణాచలం (Arunachalam) వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక రైళ్లు.. బస్సులకు పూర్తి స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. దీంతో, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తిరువణ్ణామలై కు ప్రత్యేక రైలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవ తో నరసాపురం - తిరువణ్ణామలై ప్రత్యేక ట్రైన్​ను రైల్వే శాఖ కేటాయించింది. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలు దేరింది. గురువారం ఉదయం 5 గంటలకు తిరువణ్ణామలైకు చేరనుంది. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి శుక్రవారం ఉదయం నరసాపురం చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ రైలును క్రమబద్ధీకరించాలని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు నర్సాపురం నుంచి చెన్నై కు కొత్తగా వందేభారత్ ఏర్పాటు పైన జరిగిన కసరత్తులో భాగంగా కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!


ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై కు వందేభారత్ అందుబాటులో ఉంది. ఈ రైలు ద్వారా 6 గంటల 40 నిమిషాల్లోనే విజయవాడ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు. చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణం లో విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభయ్యే ఈ రైలు రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో స్టాప్‌లు ఉన్నాయి. 3.49 గంటలకు తెనాలి చేరుకునే ఈ రైలు.. సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు వెళ్తుంది. ఈ రైలు నే తిరువణ్ణామలై కు లింకు చేయటం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరుకు ఖరారైన వందేభారత్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ తో పాటుగా రైట్ సైతం ఇప్పటికే ప్రకటించారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే నాలుగున్నార గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. అయితే, నర్సాపురం నుంచి చెన్నైకు వందేభారత్ కోసం రైల్వే శాఖ వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకి నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగింపు ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. దీంతో.. ఈ రైళ్ల సర్దుబాటుతో పాటుగా తిరువణ్ణామలై వరకు వందేభారత్ ఖరారు చేయనున్నారు. వచ్చే వారం ఈ కొత్త సర్వీసు పైన అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!
Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!
Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!
Tirumala Update: ఆగస్టు నెలలో తిరుమ‌లలో విశేష ఉత్సవాలు.. ఈ తేదీల ప్రకారం ప్లాన్‌ చేసుకోండి.. మిస్‌ కాకండి!
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!

Spotlight

Read More →