Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన నగరాలు –విశాఖపట్నం మరియు విజయవాడ– త్వరలోనే అంతర్జాతీయ స్థాయి లులు మాల్స్ ను కలిగి ఉండబోతున్నాయి. ఈ మాల్స్ ఏర్పాటుక

Published : 2025-07-28 07:50:00
PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన నగరాలు –విశాఖపట్నం మరియు విజయవాడ– త్వరలోనే అంతర్జాతీయ స్థాయి లులు మాల్స్ ను కలిగి ఉండబోతున్నాయి. ఈ మాల్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. విశాఖలో బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌ ప్రాంతంలో 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు లులు గ్రూప్‌కు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో మాల్‌ను నిర్మించనున్నారు.

National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

ఈ లులు మాల్స్‌లో లులుసూపర్ మార్కెట్, ఫ్యాషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ సెంటర్, లులు కనెక్ట్ వంటి ఆధునిక వాణిజ్య వసతులు ఉంటాయి. విశాఖలో నిర్మించబోయే మాల్‌ విస్తీర్ణం 13.5 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రత్యేక కేటగిరీ ప్రాజెక్టులుగా పరిగణిస్తూ మొదటి మూడు సంవత్సరాల పాటు లీజు మాఫీ వర్తింపజేస్తోంది. భూముల ధరలను 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా నిర్ణయించనున్నారు.

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!

విజయవాడలో భూమి కేటాయింపుతో పాటు ఆ ఆర్టీసీ భవనాలను వేరే చోటికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఆర్టీసీకి భూమిని కేటాయించి ప్రాజెక్ట్ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. భవిష్యత్తులో కోర్టు కేసులు తలెత్తకుండా చూసేందుకు APIIIC, రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోనున్నాయి.

Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!

ఈ రెండు మాల్స్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలు, వాణిజ్య శాఖ, APIIIC చేపట్టనున్నాయి. ప్రాజెక్టులను నిర్ణీత గడువులోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. మాల్స్‌తో పాటు రెస్టారెంట్లు వంటి వాణిజ్య, పర్యాటక ప్రాజెక్టుల్ని కూడా భూకేటాయింపు విధాన పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!
AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..
Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..
Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

Spotlight

Read More →