Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Nominated Posts: రైతులకు, మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు, అన్నదాతల ఖాతాల్లో.! నామినేటెడ్ పదవులు త్వరలో.. చంద్రబాబు ఫుల్ క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు. "రైతు భరోసా పేరుతో జగన్ రైతులను మోసం చేశాడు. రైతుల కష్టాలు అర్థం చేస

Published : 2025-08-01 11:51:00
Police Academy: త్వరలో పోలీస్‌ అకాడమీ సెంటర్‌కు శంకుస్థాపన! అక్కడే..! ముహూర్తం ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు. "రైతు భరోసా పేరుతో జగన్ రైతులను మోసం చేశాడు. రైతుల కష్టాలు అర్థం చేసుకోకుండా వంచనకు పాల్పడ్డాడు," అని మండిపడ్డారు. ఇకపై కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి న్యాయం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేల రూపాయలు నేరుగా జమ చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

CAT 2025: CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం! పరీక్ష షెడ్యూల్... ఫుల్ ప్రాసెస్ ఇదే!

పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కోఆర్డినేటర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై సూచనలు చేశారు.

Independence speech : పదును పెట్టండి మెదడుకు... ఇండిపెండెన్స్ స్పీచ్కు ఐడియాలివ్వండి.. మోదీ!

ఈనెలలో అమలు కానున్న అన్నదాత సుఖీభవ పథకం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి నేతలకు వివరించారు. ఈ రెండు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మనసులను గెలుచుకోవాలని సీఎం సూచించారు. "ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఈ పథకాల లబ్ధి చేరేటట్లు కృషి చేయాలి. పార్టీ కార్యకర్తలు ముందుండి ప్రచారం చేయాలి," అని ఆయన ఆదేశించారు.

Black Magic: ఏపీలో క్షుద్రపూజల కలకలం.. ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వి.. 4 రోజులుగా క్షుద్రపూజలు!

"గతంలో మనం చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల్లో బలంగా చాటలేక నష్టపోయాం. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు," అని సీఎం తెలిపారు. ప్రతి పథకం అమలు అవుతున్న విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.

IAS Officers: ఆ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

చంద్రబాబు త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. "నా కోసం కాదు, మీ కోసం ఈ పదవులు. కష్టపడి పని చేసిన వారికి గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వడం నా కర్తవ్యమని భావిస్తున్నాను," అని సీఎం హామీ ఇచ్చారు.

Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే రూ.600 కోట్లతో..! ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, గడ్కరీ గ్రీన్‌సిగ్నల్!

"నాకు ముఖ్యమైనది ప్రజలు, కార్యకర్తలు. మీ శ్రమకు గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటాను," అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Student Scholarship: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్! రూ.25వేలతో పాటుగా ప్రతి నెలా రూ.2వేలు స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి!

ప్రతి నేత, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తేనే కూటమి ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. "ప్రతీ కార్యక్రమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం," అని ఆయన పిలుపునిచ్చారు.

Bank Holiday: ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..!
Consecutive holidays: శుక్ర శని ఆదివారాలు వరుస సెలవులు వచ్చేశాయ్.... మరి మీరు ప్లాన్ చేసుకున్నారా!
Registered Post: స్పీడ్ పోస్టులో రిజిస్టర్డ్ పోస్టుల విలీనం! సెప్టెంబరు ఒకటి నుంచి అమలు!

Spotlight

Read More →