Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల!

Quantum Computer: అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్..! 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు!

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగులు వేస్తోంది. ఆ లక్ష్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏ

Published : 2025-09-01 20:35:00
Donald Trump: ఎస్ సీవో లో మోదీ కీలక భేటీ...! రష్యా నుంచి భారత్ కొనుగోళ్లపై ట్రంప్ ఫైర్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగులు వేస్తోంది. ఆ లక్ష్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ను ప్రభుత్వ సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఏక్యూసీసీలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

BTS: బీఆర్ఎస్ షాక్‌..! కవిత పీఆర్వోను వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగింపు!

చదరపు అడుగుకు కేవలం రూ.30 అద్దెతో ఐబీఎంకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీనికి ప్రతిగా ఐబీఎం, నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ ప్రభుత్వానికి కేటాయించనుంది. ఈ సమయాన్ని విద్య, పరిశోధన, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ లో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 133 క్యూబిట్, 5కె గేట్స్‌ క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుంది.

Tirupathi Special Trains: భక్తులకు శుభవార్త! చర్లపల్లి–తిరుపతి వయా నంద్యాల కొత్త ఎక్స్‌ప్రెస్.. పూర్తి వివరాలు!

ఇక రూ.4,000 కోట్లతో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 జనవరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయి. ఇందులో ఎల్‌అండ్‌టీ మౌలిక సదుపాయాలు, టీసీఎస్ హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లు అందిస్తే, ఐబీఎం దేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది.

Pawan Kalyan Speech: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. 30 ఏళ్ల పాలనపై ప్రత్యేక సందేశం! ముఖ్యమంత్రిగా కేంద్రంతో..
Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..
Eating chicken: చికెన్ తిని వెంటనే పడుకుంటున్నారా.. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు!
Liquor: ఏపీలో కొత్త బార్ పాలసీ అమల్లోకి..! ఇకపై అదనంగా ఒక గంట సడలింపు!
GST: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..! ఆగస్టులోనే రూ.1.86 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు..!
Modi putin: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే.. PM మోదీ!
RAILWAY: రైలు ప్రయాణికులకు శుభవార్త..! విశాలమైన సీట్లు, అధిక భద్రతతో కొత్త బోగీలు..!

Spotlight

Read More →