Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Annadata Sukhibhava: ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్..! డబ్బులు పడేది అప్పుడే?

 ఏపీలోని అర్హులైన రైతులకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలవుతోంది. కేంద్రం

Published : 2025-07-22 20:16:00
Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు! తూతూమంత్రంగా చేశాడు అనిపించుకోకూడదు అనే కష్టపడ్డా!

ఏపీలోని అర్హులైన రైతులకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలవుతోంది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదలైన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు జారీ చేయనుంది.

Air India: హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు! ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా..!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2న వారణాసిలో పర్యటించనున్న నేపథ్యంలో, అదే సమయంలో పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర పథకం కింద ఏటా మూడు విడతలుగా రైతులకు రూ.6000 అందిస్తారు. గత విడత డబ్బులు ఫిబ్రవరి 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు నెలలు దాటడంతో, రైతులు ఆతృతగా కొత్త విడతను ఎదురుచూస్తున్నారు.

Google: జాబ్ మార్కెట్...! టెక్ రంగంపై గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ కీలక సూచనలు!


ఏపీ రైతులకు పీఎం కిసాన్ రూ.2000 + సుఖీభవ రూ.5000 కలిపి మొత్తం రూ.7000 జమ కాబోతోంది.
అర్హత కోసం గడువు జూలై 23 వరకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాలో లేని వారు జూలై 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పథకం స్టేటస్ చెక్ చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 155251, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, సుఖీభవ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Job Offer: విపరీతమైన కార్మిక కొరతతో ఆ దేశం! మా దేశానికి రండి.. ఉద్యోగాలు ఇస్తాం!
IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే..! రేపు మూడో విడత కౌన్సెలింగ్‌!
YSRCP Scam: జగన్ కు దెబ్బ మీద దెబ్బ! కీలక నేతకు బిగుస్తున్న ఉచ్చు!

Spotlight

Read More →