Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Annadata Sukhibhava: ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్..! డబ్బులు పడేది అప్పుడే?

 ఏపీలోని అర్హులైన రైతులకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలవుతోంది. కేంద్రం

Published : 2025-07-22 20:16:00
Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు! తూతూమంత్రంగా చేశాడు అనిపించుకోకూడదు అనే కష్టపడ్డా!

ఏపీలోని అర్హులైన రైతులకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలవుతోంది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదలైన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు జారీ చేయనుంది.

Air India: హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు! ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా..!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2న వారణాసిలో పర్యటించనున్న నేపథ్యంలో, అదే సమయంలో పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర పథకం కింద ఏటా మూడు విడతలుగా రైతులకు రూ.6000 అందిస్తారు. గత విడత డబ్బులు ఫిబ్రవరి 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు నెలలు దాటడంతో, రైతులు ఆతృతగా కొత్త విడతను ఎదురుచూస్తున్నారు.

Google: జాబ్ మార్కెట్...! టెక్ రంగంపై గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ కీలక సూచనలు!


ఏపీ రైతులకు పీఎం కిసాన్ రూ.2000 + సుఖీభవ రూ.5000 కలిపి మొత్తం రూ.7000 జమ కాబోతోంది.
అర్హత కోసం గడువు జూలై 23 వరకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాలో లేని వారు జూలై 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పథకం స్టేటస్ చెక్ చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 155251, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, సుఖీభవ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Job Offer: విపరీతమైన కార్మిక కొరతతో ఆ దేశం! మా దేశానికి రండి.. ఉద్యోగాలు ఇస్తాం!
IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే..! రేపు మూడో విడత కౌన్సెలింగ్‌!
YSRCP Scam: జగన్ కు దెబ్బ మీద దెబ్బ! కీలక నేతకు బిగుస్తున్న ఉచ్చు!

Spotlight

Read More →