Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! AP EAMCET: ఏపీ ఈఏంసెట్ రిజిస్ట్రేషన్ గడువు ఇదే...! వెంటనే అప్లై చేయండి! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు!

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే..! రేపు మూడో విడత కౌన్సెలింగ్‌!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి పీయూసీ ప్రవేశాల కోస

Published : 2025-07-22 18:36:00
YSRCP Scam: జగన్ కు దెబ్బ మీద దెబ్బ! కీలక నేతకు బిగుస్తున్న ఉచ్చు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి పీయూసీ ప్రవేశాల కోసం జరిగిన రెండు విడతల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 4,400 సీట్లకు గానూ 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 67.85 శాతం అంటే 2,763 సీట్లను బాలికలు ఆక్రమించారు. కేవలం 1,309 మంది అబ్బాయిలే ప్రవేశం పొందారు.
 

Trains cancel: విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అలర్ట్! 53 రైళ్ల రద్దు, మరో 50 దారి మళ్లింపు..!

ట్రిపుల్‌ ఐటీల చరిత్రలో ఇదే తొలిసారి బాలికలు ఈ స్థాయిలో అధిక సంఖ్యలో ప్రవేశాలు సాధించడం గమనార్హం. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలు నిర్వహించబడుతున్నాయి. బాలికల రేటు పెరగడంతో, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో వసతిగృహ అవసరాల నిమిత్తం ఒక పరిపాలన భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

Gulf Worker: గల్ఫ్ కార్మికుడి గాథ! భారత్ వెళతానంటే పాస్ పోర్ట్ లాక్కున్నారు...
New Smart Phone: లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ 15 ప్రో! అదిరిపోయిన ఫీచర్లు, ధర ఎంతంటే ?
Google: 11వేల యూట్యూబ్ ఛాన‌ళ్లపై గూగుల్ వేటు..! ర‌ష్యా, చైనావే అధికం!
Vande Bharat: వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..! ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Spotlight

Read More →