AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం.. AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం.. AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!!

Telugu States: ఏపీలో 43%, తెలంగాణలో 37% ప్రజలు అప్పుల్లో..! కేంద్రం సర్వేలో షాకింగ్ రిపోర్ట్..!

 భారత ప్రభుత్వ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక తెలుగు రాష్ట్రాల ఆర్థిక వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల

Published : 2025-10-23 14:03:00
RAC Berth: సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకున్నారు.. అదే నిజం అయితే..

భారత ప్రభుత్వ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక తెలుగు రాష్ట్రాల ఆర్థిక వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారని, తెలంగాణలో 37.2% మంది అప్పుల బారిన పడినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అంటే రెండు రాష్ట్రాల దాదాపు సగం జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టే. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. అప్పుల భారంతో జీవన ప్రమాణం తగ్గుతున్నప్పటికీ, ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి సాధించింది.

TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి..! విద్యాశాఖ కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లకు పైబడిన వారిలో 92.3% మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ పరిధిలోకి వచ్చారు. అంటే బ్యాంక్ ఖాతాలు, బీమా, పెట్టుబడులు వంటి ఆర్థిక సేవలను వినియోగిస్తున్నవారు ఎక్కువమంది ఉన్నారన్న మాట. కర్ణాటక రాష్ట్రం 95.9%తో దేశంలో ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఇదే కర్ణాటకలో అప్పుల్లో ఉన్నవారి శాతం కేవలం 23.2% మాత్రమే. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్యాంకింగ్ సేవలను బాగా వినియోగిస్తున్నప్పటికీ, అప్పు భారాన్ని కూడా ఎక్కువగా భరిస్తున్నారని స్పష్టమవుతోంది.

UPI Payments: పర్యాటకులకు గుడ్ న్యూస్! జపాన్‌లో మొదటిసారిగా UPI సేవలు!

ఇక తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 86.5% మాత్రమే ఉంది. ఈ ర్యాంకింగ్లో తెలంగాణ దేశవ్యాప్తంగా 14వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల సగటు చూస్తే, 92.1% మంది ఆర్థిక సేవలు పొందుతున్నప్పటికీ, 31.8% మంది అప్పుల భారాన్ని మోస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ 80.2% మంది బ్యాంకింగ్ సేవల్లో ఉన్నా, కేవలం 7.4% మందికే అప్పుల భారం ఉంది.

Prabhass power: ఫౌజీ గా ప్రభాస్ పవర్ లుక్.. హను రాఘవపూడి నుంచి మాస్ ట్రీట్!

జాతీయ స్థాయిలో చూస్తే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ హిందువుల్లో 88.1%, ముస్లింలలో 80.8%గా ఉంది. పురుషులు (89.8%) మహిళలకంటే (84.5%) ముందున్నారు. అప్పుల ఊబిలో ఎక్కువగా ఓబీసీ వర్గాలవారు (16.6%) ఉండగా, గిరిజనులు తక్కువ శాతం (11%) మాత్రమే అప్పులు చేశారు. కుటుంబ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పెద్ద కుటుంబాలకంటే చిన్న కుటుంబాలపై అప్పుల భారం ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆర్థికంగా చైతన్యంగా ఉన్నప్పటికీ, అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారన్నది ఈ నివేదిక స్పష్టం చేసింది.

Upasana Seemantham : మెగా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్.. ఉపాసన సీమంతం వేడుక వైరల్!
Travel: భారతదేశంలో విదేశీ అనుభూతిని ఇస్తున్న గమ్యస్థలాలు!
Newzealand: న్యూజిలాండ్ కొత్త వీసా! పెట్టుబడి, ఉద్యోగాలు, పెర్మనెంట్ రెసిడెన్స్! వారికి మాత్రమే!
Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు..
Dude: వివాదంలో డ్యూడ్ సినిమా! కోర్టు మెట్లెక్కిన ఇళయరాజా! ఆ పాట కారణంగా..
ఏపీకి వాయుగుండం ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్! రాబోయే 5 రోజులు కుండపోత వర్షాలు..

Spotlight

Read More →