Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Vande Bharat: వందే భారత్‌లో అదనంగా 4 బోగీలు..! భక్తులకు మరింత సౌకర్యంగా!

 హైదరాబాద్‌–తిరుపతి రూట్‌లో ప్రయాణించే భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్‌–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్టు కేంద్ర పర్యాటక, స

Published : 2025-09-05 20:10:00
Doctors warning: మండుతున్న ఎండలు.. వైద్యుల హెచ్చరిక – చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరి!

హైదరాబాద్‌–తిరుపతి రూట్‌లో ప్రయాణించే భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్‌–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు 16 బోగీలతో నడుస్తున్న ఈ రైలు ఇకపై 20 బోగీలతో నడవనుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోదం తెలిపింది.

NMMSS 2025–26 నోటిఫికేషన్ విడుదల! దేశవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌!

మంత్రి కిషన్ రెడ్డి వివరాల ప్రకారం, తన విజ్ఞప్తికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించి కోచ్‌ల పెంపుకు అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది. 2023 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ వందే భారత్ రైలు అప్పటి నుంచి ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన రవాణా, భద్రతా ప్రమాణాలతో ఆదర్శంగా నిలుస్తోంది.

Annadata Sukhibava: 47 లక్షల మంది రైతులకు రూ.7,000 సాయం..! మిగిలిన వారికి త్వరలోనే జమ..!

ఇక కోచ్‌ల సంఖ్య పెరగడంతో వేలాది మంది ప్రయాణికులు లాభపడనున్నారు. టికెట్‌ కొరత తగ్గి, భక్తులకు సులభంగా రిజర్వేషన్లు లభిస్తాయి. పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చగలగడం సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో ఇతర ఆధ్యాత్మిక నగరాలకు కూడా వందే భారత్ రైళ్లు విస్తరించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి.

USA: అమెరికాలో తెలుగు యువకుడి మృతి..! స్విమ్మింగ్ పూల్‌లో మునిగి..!
లావు కృష్ణ దేవరాయలు గారి కృషి ఫలితం! ఆ ప్రాంతానికి నాలుగు కొత్త రైలు స్టాపేజీలు!
Apple Laptop: యాపిల్ లాప్ టాప్! రూ.13 వేల భారీ డిస్కౌంట్! M4 చిప్ సెట్...18 గంటల బ్యాటరీ లైఫ్!
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు! గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ!
Bakasura Restaurant: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ అండ్ కామెడీ మూవీ! బకాసురా రెస్టారెంట్ ... స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!
Using phone bathroom: బాత్రూమ్‌లో ఫోన్ వాడకం.. అలవాటా లేక వ్యాధికి ఆహ్వానమా!
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం.. మెట్రో టైమింగ్స్ పొడిగింపు!

Spotlight

Read More →