MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? సుజుకి నుంచి ఫస్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చిందిరోయ్.. ఒక్క దెబ్బతో రోడ్లన్నీ షేక్ అవ్వాల్సిందే? ఫీచర్లు, ధర పూర్తి వివరాలు! Heart Surgery: గుండె శస్త్రచికిత్సకు సరైన సమయం ఇదే! కొత్త అధ్యయనంలో కీలక విషయాలు! Boarder: వీసా, పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లోకి..! చైనా మహిళ అరెస్ట్! Health Benefits: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది? తినేముందు తప్పక తెలుసుకోండి..!! Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! Plane Crash: రూర్కేలా–భువనేశ్వర్ ఫ్లైట్‌కు షాక్..! కన్సార్ వద్ద కూలిన విమానం! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? సుజుకి నుంచి ఫస్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చిందిరోయ్.. ఒక్క దెబ్బతో రోడ్లన్నీ షేక్ అవ్వాల్సిందే? ఫీచర్లు, ధర పూర్తి వివరాలు! Heart Surgery: గుండె శస్త్రచికిత్సకు సరైన సమయం ఇదే! కొత్త అధ్యయనంలో కీలక విషయాలు! Boarder: వీసా, పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లోకి..! చైనా మహిళ అరెస్ట్! Health Benefits: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది? తినేముందు తప్పక తెలుసుకోండి..!! Airtel నుంచి అదిరిపోయే ప్లాన్..! రూ.1,849కే ఏడాది అపరిమిత కాలింగ్! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! Plane Crash: రూర్కేలా–భువనేశ్వర్ ఫ్లైట్‌కు షాక్..! కన్సార్ వద్ద కూలిన విమానం! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు!

గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం!

2026-01-09 19:20:00

గుజరాత్‌లో నిర్వహించిన Rastriya Khanij Chintan Shivir–2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌ను విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మైనింగ్ రంగంలో ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం–రాష్ట్రాలు కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నిర్వహణ వ్యవస్థకు SKOCH సిల్వర్ అవార్డు రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఖనిజ వనరుల వినియోగంలో పారదర్శకత, సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉన్న ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటే భారత్ మరింత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనుకూల విధానాలు, స్థిరమైన పాలన, మౌలిక వసతుల అభివృద్ధి వల్లే పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు.

Spotlight

Read More →