Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. Iran War: లెబనాన్ సంక్షోభంపై చర్చలే కీలకం: అమెరికా ముందు ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన షరతులు.. AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. Iran War: లెబనాన్ సంక్షోభంపై చర్చలే కీలకం: అమెరికా ముందు ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన షరతులు.. AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Hormuz: హర్మూజ్‌ జలసంధి దాటిన తొలి భారత ఎల్పీజీ ట్యాంకర్‌ ‘జగ్ విక్రమ్'!

Hormuz: అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సముద్ర రవాణా కార్యకలాపాల పునరుద్ధరణ క్రమంగా జరుగుతుంది. ఈ పరిణామంలో భాగంగా, హర్మూజ్‌ జలసంధి ను సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా ‘జగ్ విక్రమ్’ ప్రత్యేక గుర్తింపు పొందింది.

Published : 2026-04-11 19:26:00

కాల్పుల విరమణ తర్వాత హర్మూజ్‌ దాటిన భారత నౌక..

ఉద్రిక్తతల తర్వాత సముద్ర మార్గంలో ఊరట..

అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సముద్ర రవాణా కార్యకలాపాల పునరుద్ధరణ క్రమంగా జరుగుతుంది. ఈ పరిణామంలో భాగంగా, హర్మూజ్‌ జలసంధి ను సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా ‘జగ్ విక్రమ్’ ప్రత్యేక గుర్తింపు పొందింది.

గల్ఫ్ ప్రాంతం నుంచి భారీ ఎల్పీజీ సరుకుతో బయల్దేరిన ఈ నౌక, ఇటీవలి ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాఫీగా ప్రయాణాన్ని కొనసాగించడం విశేషంగా నిలిచింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్‌ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగింది.

జలసంధిని విజయవంతంగా దాటిన అనంతరం, ఈ ట్యాంకర్ మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. ఈ ప్రయాణం సురక్షితంగా కొనసాగడం, అంతర్జాతీయ సముద్ర మార్గాలు మళ్లీ సురక్షితం అనే సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

ఈ సంఘటన భారత ఇంధన సరఫరా వ్యవస్థకు కూడా ఊరట కలిగించనుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్‌ జలసంధి మార్గంలో మళ్లీ విశ్వాసం పెరుగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Spotlight

Read More →