Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు!

AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!!

AP Govt Jobs: రాష్ట్రంలోని యువతకు మరియు అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లేదా సంక్షేమ పథకానికి సంబంధించి "గోల్డెన్ ఛాన్స్"ను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, గడువు ముగియకముందే ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Published : 2026-02-27 18:49:00

మీ ఉజ్వల భవిష్యత్తు కోసం వెంటనే అప్లై చేయండి…

అర్హులైన వారందరికీ వరంలా మారనున్న కొత్త నోటిఫికేషన్…

దరఖాస్తుకు ఇదే చివరి అవకాశం…

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబమే ఉండకూడదన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాసనసభలో గృహనిర్మాణ శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత పాలకులు హౌసింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి, అవినీతికి తెరలేపారని, ఈ కుంభకోణాల్లో భాగస్వాములైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, అర్హులకు న్యాయం చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో ఇంటి స్థలం లేని 2.20 లక్షల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిందని సీఎం వెల్లడించారు. వీరందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ప్రకటించారు. కేవలం స్థలాలు ఇవ్వడమే కాకుండా, కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా తామే తీసుకుంటామని చెప్పారు. ఇళ్లు రాని అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన కోరారు. 2029 నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత స్థలాలు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గృహ నిర్మాణాల్లో వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాయచోటిలో ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఉగాది పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం వెల్లడించారు. గృహనిర్మాణ శాఖకు స్పష్టమైన గడువులను విధిస్తూ.. జూన్ నాటికి 2.26 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 2.10 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి 10.63 లక్షల ఇళ్లలో పేదలు గృహప్రవేశం చేసేలా యుద్ధప్రతిపాదికన పనులు సాగుతున్నాయని  పేర్కొన్నారు.

పేదలందరికీ ఇళ్లు ఇచ్చే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో హౌసింగ్ నిధులను దారి మళ్లించడం వల్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరించారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో నాణ్యత పాటించాలని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పేద కుటుంబం యొక్క జీవితకాల స్వప్నమని, దాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తుందని  భావోద్వేగంగా చెప్పారు.
 

Spotlight

Read More →