Road Development: అదిరిపోయే గుడ్ న్యూస్! రూ.1000 కోట్లతో...2000 కిలో మీటర్ల మేర మెరిసిపోనున్న రహదారులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం సంచలనాత్మక నిర్ణయంగా నిలిచింది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన "P4 - జీరో పావర్టీ" కార్యక్రమానికి బలమైన ప్రోత్సాహంగా ఇది పరిగణించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి "#IAmAMaragadarsi" అనే నినాదంతో P4 కార్యక్రమానికి సంబంధించిన లోగోను విడుదల చేశారు.

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, సీఎం చంద్రబాబు అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మార్గదర్శులుగా భాగస్వాములయ్యారు. ఇది ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించే చర్యగా నిలిచింది.

Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు! సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు!

ఈ నిర్ణయం పేదరిక నిర్మూలనలో ఒక కీలక మైలురాయిగా చర్చకు వస్తోంది. ప్రజాప్రతినిధులే స్వయంగా ఆదర్శంగా మారి కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు అందించడంలో దోహదపడుతున్నారు. ఇది ఇతర ప్రజాప్రతినిధులకు కూడా స్ఫూర్తినిచ్చే చర్యగా చెప్పుకోవచ్చు.

Unnathi Scheme: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం..! వడ్డీ లేకుండా రూ.30వేల నుంచి రూ.5 లక్షలు..!
AP Metro: ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులు.. ₹21,616 కోట్లతో! సర్కార్ కీలక ముందడుగు!
Hair Regeneration: గుడ్ న్యూస్! ఇక మీ జుట్టు ఊడిపోదు! చికిత్స లేకుండానే! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!
Plane Crash: రష్యాలో గల్లంతైన ప్రయాణికుల విమానం! గుర్తించిన రెస్క్యూ హెలికాప్టర్!