టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!!

2024-03-02 10:27:00

టీడీపీలో చేరిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... హైదరాబాద్‍ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వసంత కృష్ణప్రసాద్ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ తో పలువురు నాయకులు  కూడా టీడీపీలో చేరడం జరిగింది. 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధినేత నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా అని రాత్రి వసంత కృష్ణప్రసాద్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

టిడిపి నేతలు భయపడట్లేదు అని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు.. సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని: చంద్రబాబు

లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??

కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

Evolve Venture Capital

రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!

 వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??

వర్ల రామయ్య: వల్లే వివేకా హత్య కేసును జగన్ సాగదీస్తున్నారు! సునీతారెడ్డి ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →