OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు... ఈ వీకెండ్ స్పెషల్!

ఎండు చేపలు మన సంప్రదాయ ఆహారపు భాగంగా చాలాకాలంగా వాడిపోతున్నప్పటికీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు. ఎండు చేపల్లో అధికంగా ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి సమూహాలు, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్లు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Month of Shravan: ఈరోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం.... పూజలకు పండితుల సూచనలు!

ప్రత్యేకంగా తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది ఒక చౌకగా, సులభంగా లభించే పోషకాహార వనరుగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ప్రస్తావిస్తూ, అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజన పథకాల్లో ఎండు చేపలను చేర్చడం ద్వారా పిల్లలకు మంచి పోషణ లభించవచ్చని అభిప్రాయపడారు.

AP Govt: భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!

అయితే, ఎండు చేపలు సోడియం మోతాదుతో కూడుకున్నప్పటికీ, కొంతమందికి సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత రోగాలు ఉన్నవారు ఎండు చేపలను తినడం తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదులో, శుభ్రంగా వండిన ఎండు చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Mining Case: మైనింగ్ కేసు.. ఐఎస్ఐ శ్రీలక్ష్మి కి హైకోర్టు లో చుక్కెదురు!
Highway: ఏపీలో మరో కొత్త హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా..! ఈ రెండు చోట్ల బైపాస్‌లు, ఆ జిల్లాకు మహర్దశ!
AP Crime News: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. జంట హత్యల కేసులో ఏ1గా వైకాపా నేత!
Cambodia Border Conflict: థాయ్‌లాండ్‌, కాంబోడియా బార్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌..! భారతీయులకు ఎంబ‌సీ కీలక సూచ‌న‌!
OTT Apps Banned: కేంద్రం సంచలన నిర్ణయం! ఆ 25 ఓటీటీ యాప్స్ కు షాక్!