Air India: రన్ వే పైనుంచి పక్కకి జారిపోయిన ఎయిరిండియా విమానం! భారీ వర్షం కారణంగా..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నాన్ ప్రొఫెషనల్ వర్కర్లకు ఆనందకరమైన వార్త చెప్పింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనాల్లో పెంపు నిర్ణయం తీసుకుంది. కొత్త నిర్ణయం ప్రకారం కేటగిరీ వన్ వర్కర్ల నెల వేతనం 21,500 నుండి 24,500 రూపాయలకు పెంచారు. అలాగే కేటగిరీ టూ వర్కర్ల వేతనాన్ని 18,500 రూపాయల నుండి 21,500 రూపాయలకు పెంపు చేశారు. 

Koneru Humpy: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి! ఉమెన్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరి తొలి మహిళగా రికార్డ్!

ఇక కేటగిరీ త్రీ వర్కర్ల వేతనం 15,000 రూపాయల నుండి 18,500 రూపాయలకు పెరిగింది. గత కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరట కలిగించింది. పెరిగిన వేతనాలు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. ఈ పెంపుతో వేలాది మందికి ఆర్థిక భరోసా లభించనుంది.

Green Card: అభివృద్ధికి అడ్డుగా వలస నిబంధనలు..! గ్రీన్ కార్డు జాప్యం మరోసారి కెరీర్ పై దెబ్బ!
Rajyasabha: రాజకీయ ఉత్కంఠ! జస్టిస్ వర్మ అభిశంసన దిశగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సమాఖ్య!
Narayana Speech: రాజధాని అభివృద్ధిలో దూసుకుపోతున్న ప్రభుత్వం.. భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవల్లో అంతరాయం! ఆ విమానం 8 గంటలు ఆలస్యం.. అవి రద్దు!
Permanent Building: అమరావతిలో తొలి శాశ్వత భవనం రెడీ..! ఆరోజే ఈ ప్రభుత్వ కార్యాలయ ప్రారంభోత్సవం!
Missile Manufacturing Unit: ఏపీలో క్షిపణి తయారీ యూనిట్‌? DRDO బృందం స్థలాల పరిశీలన... ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Green Power Capital: దేశానికి గ్రీన్ పవర్ క్యాపిటల్‌గా అమరావతి… ప్రపంచం కన్ను ఏపీపై!
APNRTS TTD Tickets: ఎన్నారైలకు 100 టీటీడీ బ్రేక్ దర్శనాలు ఎప్పటినుంచి అంటే! ఆ అవకాశం ఎందుకంటే!