Cricket: నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ కు గుడ్ బై చెబుతున్నాడా? క్లారిటీ ఇదిగో!

ప్రజాప్రతినిధులపై అనర్హత అంశం బ్లాక్ప్ తయారైందని.. 'నోటా' నిష్ప్రయోజనంగా మారిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. 'భారత రాజ్యాంగం-జవాబుదారీతనం'పై విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Africa Wall: కాంక్రీట్ కాదు.. చెట్లతో గోడ.. అఫ్రికాలో అద్భుత పథకం!

విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్, విశ్రాంత ఏజీ సీతారామమూర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ “పార్టీ ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదు. 

Tirupati: హరి హర వీరమల్లు సినిమా పైరసీ..! ఐబొమ్మపై ఫిర్యాదు..!

ప్రజాప్రతినిధుల అనర్హతపై 3 నెలలు లేదా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 45 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి”అని అన్నారు.

RRB Jobs: రైల్వే ఉద్యోగాల పండుగ.. గడువు పొడిగింపు కలిసొచ్చింది!
Anakapalle Incident: ప్రజారోగ్యంతో చెలగాటం? – అనకాపల్లిలో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి!
Temples: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఆలయాలకు మహర్దశ..! రూ.772 కోట్లతో..!
CBN Singapore tour – Day -1: మీరు ఎన్ఆర్ఐలు కాదు.. ఎంఆర్ఐలు - మన బ్రాండ్ సిబిఎన్! 20లక్షల ఉద్యోగాలు..
RRB Railway Jobs: నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
Pharma-project: ఆంధ్రప్రదేశ్‌కి మరో మెగా ఫార్మా ప్రాజెక్ట్... లారెస్ ఫార్మా నుంచి రూ.5,630 కోట్ల పెట్టుబడి!