Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు..! వెన‌క కార‌ణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం హైకోర్టు ఆవరణలో జరిగింది. హైకోర్టు ముఖ్యన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు.

GPO: GPO నియామక ప్రక్రియ వేగవంతం.. ఈ నెల 31లోపు ఫలితాలు!

జస్టిస్ బట్టు దేవానంద్ బాధ్యతలు స్వీకరించడంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో ఆయన 4వ స్థానంలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉండనుంది.

Trains Cancel: ఏపీ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్, మెము రైళ్లు రద్దు..! పూర్తి వివరాలివే..!

ప్రఖ్యాత న్యాయవాది, న్యాయ రంగంలో విశేష అనుభవం కలిగిన జస్టిస్ దేవానంద్, గతంలో అనేక కీలక కేసులను పరిష్కరించిన అనుభవం కలిగినవారు. న్యాయనిపుణుల అంచనాల ప్రకారం, ఆయన నియామకం హైకోర్టు పనితీరును మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Chandrababu Tour: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

హైకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ దేవానంద్ తన పరిజ్ఞానం, అనుభవంతో కీలక పాత్ర పోషిస్తారని న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ! లక్కీ ఛాన్స్ వారికే!
TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!
TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!
Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!