Pawan kalyan: ఏనుగుల బీభత్సం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..! వాట్సాప్ సాయంతో చెక్!

కడపలోని జిల్లా కేంద్రం కారాగారంలో ఓ ఖైదీ వద్ద సెల్ఫోన్లు లభ్యం కావడంపై విచారణకు ఆదేశించించామని.. వారం రోజులపాటు డీఐజీ రవి కిరణ్ విచారణ చేపట్టినట్లు జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ తెలిపారు. ఏడుగురు జైలు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!

ఇటీవల పీడీ యాక్ట్ కింద అరెస్టయి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి నుంచి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలను డీజీ వెల్లడించారు. “మంగళవారం మరోసారి జైలు అధికారులను స్వయంగా ఆరా తీశా. 

AP MP PressMeet: జగన్ కుతంత్రాలకు ఇక చెక్.. కౌంట్‌డౌన్ ప్రారంభం! ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

మున్ముందు జైల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని జైలు అధికారులు ప్రమాణం చేశారు. జైలు సిబ్బందిపై నాకు నమ్మకముంది. కడప మహిళా కారాగారంలో వృత్తి, నైపుణ్య కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

Speaker: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్! వాహనాలపై చర్యలకు ఆదేశాలు..!

మదనపల్లి సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జైళ్లలో యోగా కోర్సులు నిర్వహిస్తాం. రానున్న ఆరు నెలల్లో ప్రతి జైలు నుంచి 15 నుంచి 20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తాం. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం” అని డీజీ అంజనీ కుమార్ వెల్లడించారు.

Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!
USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!
Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..
Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!
Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!
Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!