‘‘బీరువా’’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాల్లో అలరించిన తెలుగు హీరోయిన్ సురభి... తాను త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటేనే చాలా భయంకరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇదివరకెప్పుడూ ఎదురుకాని ఒక ఘటన ఆదివారం ఎదురైందని, తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఇంకా చదవండి: యంగ్ డైరెక్టర్ తో చంప దెబ్బ తిన్న తమన్నా!! దానికి కారణం అదే!! వైరల్!!

అయితే పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా అంతా ప్రాణాలతో బయటపడ్డామని ఆమె వెల్లడించారు. చావు అంచుల దాకా వెళ్లొచ్చాననే భావన కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఏ విమానం, ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిందనే విషయాలను హీరోయిన్ సురభి వెల్లడించలేదు.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group