AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చిక్కుకుంది. ఓ దశలో పటిష్ఠంగా కనిపించిన రాజస్థాన్, వీరిద్దరి ధాటికి చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్‌కతా ముందు 156 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది.

Published : 2024-03-11 11:19:00

దుబాయ్ వెళ్ళాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. 2023 సంవత్సరంలో, భారతీయులు దుబాయ్ పర్యాటక రంగానికి రికార్డు స్థాయిలో సహకారం అందించారు. దుబాయ్ ఈ ఏడాది మొత్తం 1.715 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించింది. అందులో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దీనితో దుబాయ్ ప్రభుత్వం భారతీయుల కోసం ప్రత్యేక మల్టీ వీసా ఆఫర్‌ను విడుదల చేసింది.

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

దుబాయ్ కి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో దుబాయ్‌ని సందర్శించాలనే కోరిక భారతీయుల్లో గతంలో కంటే ఎక్కువైంది. భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో దుబాయ్ ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా ఉంది. దుబాయ్ ఇప్పుడు భారతీయుల కోసం ప్రత్యేక వీసా ఆఫర్‌ను జారీ చేయడానికి కారణం కూడా ఇదే. ఇది 5 సంవత్సరాల వీసా ఆఫర్. ఈ వీసా తో 90 రోజుల వరకూ దేశంలో ఉండవచ్చు. 

తాజా UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల కాలంలో దుబాయ్ కి వచ్చే పర్యాటకుల ఆదాయంలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ పేర్కొంది. ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా సంతోషిస్తోంది. 2023 సంవత్సరంలో, దుబాయ్ కి భారతదేశం నుండి 24.6 లక్షల మంది పర్యాటకులు వచ్చారు అని, ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు కాలం కంటే 25 శాతం ఎక్కువ అని తెలిపారు.

ఇండొనేషియా: ఇకపై మన రూపాయి చెల్లుబాటు! అక్కడ కరెన్సీ మార్చుకోనవసరం లేదు!

కొత్త వీసా ఆఫర్ ప్రకారం, దరఖాస్తు చేసుకున్న 2 నుండి 5 వర్కింగ్ డేస్ లో వీసా జారీ చేయబడుతుందని దుబాయ్ టూరిజం శాఖ తెలిపింది. దీని తర్వాత ఏ పర్యాటకుడైనా 90 రోజుల పాటు దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. అవసరం ఉంటే మరో 90 రోజులకు దీనిని పొడిగిస్తారు, కానీ మొత్తం ఏడాదిలో 180 రోజులు మాత్రమే దేశంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

యూఏఈ: హిస్టరీ రిపీట్! సరిగ్గా 8 సంవత్సరాల క్రితం! తుఫాను!

మల్టీ వీసా ఆఫర్ రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. భారతీయ పర్యాటకులు దుబాయ్‌ని ఒకటి కంటే ఎక్కువసార్లు సందర్శించగలరు. భారతదేశం మరియు దుబాయ్ మధ్య ప్రయాణం మునుపటి కంటే సులభతరం అవుతుంది. 

ఇవి కూడా చదవండి: 

ఇటీవల వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాగుంటతో భేటీకానున్న టీడీపీ సమన్వయకర్తలు!! 

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో జరగనున్న తొలి సభ!! ఇవాళ సాయంత్రానికే బొప్పూడి వెళ్లనున్న లోకేష్!! 

నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు!! వైసీపీ నేతల వెన్నులో వణుకు!! 

నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభించనున్న మోడీ!! ఏపీలో కేంద్రమంత్రి 

బీజేపీ పెద్దలతో ముగిసిన పవన్ భేటీ!! నేడు మరోసారి!!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →