ఇవాళ సాయంత్రానికి బొప్పూడి వెళ్లనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... 17న జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించడానికి లోకేష్ బొప్పూడి వెళ్లనున్నారు. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాట్లు జరగనున్నాయి... ప్రధాని మోదీ పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చరిత్ర సృష్టించేలా బొప్పూడిలోని ఉమ్మడి సభ ఏర్పాట్లు... కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహణకు టీడీపీ-బీజేపీ-జనసేన నిర్ణయం... తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా ప్రణాళిక చేస్తున్నారు. అనంతపురంలో శంఖారావం కార్యక్రమం ముగించుకొని సాయంత్రానికి బొప్పూడికి చేరుకోనున్నారు నారా లోకేష్. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో జరగనున్న తొలి సభ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గుంటూరు: టీఎన్టీయూసీతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం! నేనూ పేదరికం నుంచే వచ్చాను: పెమ్మసాని చంద్రశేఖర్
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
తప్పు చేసిన అధికారులను జైలుకు పంపిస్తాం -నారా లోకేశ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి