వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం ఇవాళ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఖరారైందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

 తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??

వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!

నా భర్త ఆత్మహత్యకి కారణం అదే! ఆ ఫ్యామిలీలో అలాంటి సంఘటనలు..   

Evolve Venture Capital

నెల్లూరు: మితిమీరిపోతున్న వైసీపీ అరాచకాలు!! మహిళా నేత ఇంటి పై దాడులు!!

యూఏఈ: పెరిగిన బస్ చార్జిలు! పెట్రోల్ ధరల కారణంగా! కొత్త ధరలు ఇవే!

పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల తాయిలాలు పంపిణీ! శంకర్రావు ఫోటోలతో రైస్ కుక్కర్లు..

రోజాకు గట్టి ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group