మాచర్లలో వైసీపీ అరాచకాలపై ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ... అక్రమణకు గురయ్యే పోలింగ్ కేంద్రాల వివరాలు లేఖలో వెల్లడించారు... 2009, 2014, 2019లో స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ విశ్లేషించాలని వినతి... 2021 స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదు... మాచర్లలో వైసీపీ గూండాలు దౌర్జన్యాలకు దిగారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మాచర్లలోని సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలి... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి అని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, రెంటచింతలలో నామినేషన్ల వివరాలు కూడా ఎస్ఈసీకి పంపించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!
ఉత్కంఠంగా గుంటూరు-2 టికెట్ !! ఎవరికి దక్కనుంది?? చంద్రబాబుతో వరుస భేటీలు!
సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!
గుడివాడలో గలాటా!! కొడాలి నానిపై మహిళల తిరుగుబాటు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: