CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం!

నందిగామ వైసీపీ కు షాక్ ఇచ్చిన ఆ పార్టీ నేతలు!!

Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో మంగళవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగవచ్చన్న ఆశలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ చారిత్రాత్మక 79,000 మార్క్‌కు అత్యంత చేరువలో కదలాడుతోంది.

Published : 2024-02-24 07:12:00

నా ఎస్సి,నా ఎస్టి,నా బి.సి, నా మైనారిటీలంటూ జగన్ రెడ్డి అట్టడుగు వర్గాల వారందరిని తొక్కేసాడు..

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య...

టీడీపీలో చేరిన 40 కుటుంబాల వైసీపీ నేతలు... 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు శుక్రవారం నాడు నందిగామ పట్టణం 9 వ వార్డు ముక్కపాటి కాలనీ నుంచి వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన 40 కుటుంబాల వైస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు,తెదేపా నేతల బృందంతో కలిసి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

నేడు టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదల!!

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ... వైస్సార్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసారు వార్డు అభివృద్ధి చెందుతుంది అని ఆశ పడ్డారు..కానీ వార్డు అభివృద్ధికి నోచుకోక వార్డు వాసుల ఆశలపై నీళ్లు చల్లారు ఈ అధికార పార్టీ నేతలు..

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఒక్క ఛాన్స్ మాయ తెరలు రాష్ట్ర ప్రజానీకానికి పూర్తిగా వీడినాయి.. తమ తప్పు తాము తెలుసుకున్నాము అంటూ వారే స్వయానా ముందుకొచ్చి చెప్తున్నారు... వైసీపీ పార్టీ అధికారం చేతపట్టిన నాటి నుంచి నేటి వరకు ఎస్సి లకు చెందిన 27 స్కీం లను పూర్తిగా తుంగలోకి తొక్కినా ఘనత వైస్సార్ పార్టీది...

సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు

రాజారెడ్డి రాజ్యాంగంలో అడుగడుగునా దళితులపై దాడులు.. దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేసి వారిని నయవంచనకు గురి చేసాడు..

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!

వైస్సార్ పార్టీ దురాగతాలను, వారి అరాచక పాలనపై విసుగు చెంది వార్డు అభివృద్ధి మరియు వారి జీవితాల భరోసాకై వైస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!!

గుంటూరులో టీడీపీ, వైసీపీ మధ్య ప్లెక్సీల వివాదం!!

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!

ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →